Manyam

Jul 14, 2023 | 20:56

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ :  ఆశా కార్యకర్తలకు పనిభారం తగ్గించాలని కోరుతూ ఈనెల 18న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (

Jul 14, 2023 | 20:54

ప్రజాశక్తి - సీతంపేట :  ఐటిడిఎ పరిధిలో చేపడుతున్న ఇంజనీరింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు.

Jul 14, 2023 | 20:50

ప్రజాశక్తి - పార్వతీపురం : ఈవిఎంలను భద్రపర్చిన గోడౌన్‌ను కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ శుక్రవారం పరిశీలించారు.

Jul 14, 2023 | 20:48

ప్రజాశక్తి - బలిజిపేట : మండలంలోని పెదంకలాం ప్రధాన కాలువ ద్వారా సాగునీరు రైతులకు అందాలనే ఉద్దేశంతో గతేడాది 2న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పెదంకలాం ఆనకట్టు ఆధునీకరణ ప

Jul 14, 2023 | 20:45

ప్రజాశక్తి - పార్వతీపురం :  గర్భిణీల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ వైద్యాధికారులను హెచ్చరించారు.

Jul 13, 2023 | 22:02

ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్‌ :  పట్టణంలో గురువారం మధ్యాహ్నం కురిసిన చిన్నపాటి వర్షానికి ప్రధానరహదారి చెరువులా తయారైంది.

Jul 13, 2023 | 22:01

ప్రజాశక్తి-సీతంపేట: ఉపాధిహామీ ద్వారా చేపడుతున్న హార్టికల్చర్‌ ప్లాంటేషన్‌ ను పెంచాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి.. అధికారులను ఆదేశించారు.

Jul 13, 2023 | 22:01

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ :  మార్కెట్‌లో నిత్యావసర సరుకులు బియ్యం, కంది పప్పు, మినప పప్పు ధరల నియంత్రణకు వ్యాపారులు సహకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు కోరారు.

Jul 13, 2023 | 21:59

ప్రజాశక్తి-పాలకొండ : సీతంపేట మండలం మెట్టు హడ్డుబంగి గ్రామంలో వి.శోభారాణి ఇంట్లో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఆమెను గాయపర్చి, ఆరు తులాల బంగారు ఆభరణ

Jul 13, 2023 | 21:58

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం :  ఎల్విన్‌పేట పంచాయతీ పరిధిలో జాతాపు కోటపాడు విఎస్‌ఎస్‌ భూమికి రక్షణ కల్పించి తమకు అప్పగించాలని గురువారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం ఎ

Jul 13, 2023 | 21:56

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ :  జీతాలు చెల్లించాలని, అక్రమ బదిలీలు ఆపాలని గురువారం డిఇఒ కార్యాలయం వద్ద యుటిఎఫ్‌ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు.

Jul 13, 2023 | 21:56

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : తమపై ఆరోపణలు చేసే ముందు కురుపాం ఎమ్మెల్యేగా పుష్పశ్రీవాణి తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏమిటో తెలపాలని టిడిపి కురుపాం