Manyam

Jul 13, 2023 | 21:54

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ :  పార్వతీపురం మండల రెండో వైస్‌ ఎంపిపిగా చినబొండపల్లి ఎంపిటిసి బంకురు రవికుమార్‌ ఎన్నికయ్యారు.

Jul 13, 2023 | 21:53

ప్రజాశక్తి- బలిజిపేట : అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అవసరమైన సేవలన్నింటినీ అందజేసి మేలు చేకూర్చాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.

Jul 13, 2023 | 21:52

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం: ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 18న డిఎంహెచ్‌ఒ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సిఐటియు జిల్లా నా

Jul 13, 2023 | 21:50

ప్రజాశక్తి-సీతంపేట : జగనన్న సురక్ష కార్యక్రమంతో ప్రభుత్వ సేవలు మరింత సులభతరం అయ్యాయని ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి అన్నారు.

Jul 13, 2023 | 21:46

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  నాట్యం చేయడం చేతకాని ఓ నృత్యకారుడు.... మద్దెల వాడు సరిగా వాయించలేదన్నాడట. చెరకు రైతుల విషయంలో ప్రభుత్వ నాటకం అచ్చంగా అలాగే ఉంది.

Jul 12, 2023 | 21:53

పార్వతీపురం రూరల్‌: పట్టణానికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, లయన్‌ నారంశెట్టి ఉమామహేశ్వరరావు రచించిన ''ఆనందలోకం'' నవలకు మరో గౌరవం దక్కింది.

Jul 12, 2023 | 21:51

వీరఘట్టం :మండలంలోని విక్రంపురం వద్ద బుధవారం ప్రారంభించిన భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్రలో టిడిపి నాయకుల మధ్య ఉన్న గ్రూపుల పోరు బయటపడింది.

Jul 12, 2023 | 21:49

వీరఘట్టం: గాలిలో తిరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ప్రజా సమస్యలు పట్టవని మాజీ మంత్రి పోలిట్‌ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు.

Jul 12, 2023 | 21:47

పార్వతీపురం రూరల్‌ : జూన్‌ నుండి ఇప్పటి వరకు జిల్లాలో సంభవించిన మాతృ మరణాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు అధ్యక్షతన వైద్యాధికారులు, సిబ్బందితో స్థానిక జిల్లా ఆరోగ్య కార్యా

Jul 12, 2023 | 21:45

పార్వతీపురంరూరల్‌: ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించి, ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.

Jul 12, 2023 | 21:45

ప్రజాశక్తి - కురుపాం : సమస్యల పరిష్కారానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. మండలంలోని జి.

Jul 12, 2023 | 21:44

కలెక్టరేట్‌: ఎస్‌ఎఫ్‌ఐ పార్వతీపురం మన్యం జిల్లా ప్లినరీ సమావేశాలు జులై 30, 31 తేదీల్లో సాలూరు పట్టణంలో జరుగుతుందని, ఈ సమావేశాలను విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్ల