Kakinada

May 29, 2023 | 23:38

ప్రజాశక్తి-కాకినాడ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డా. కతికా శుక్లా అధికారులను ఆదేశించారు.

May 29, 2023 | 23:36

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి తమ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతూ కాకినాడలో సోమవారం జర్నలిస్టులు ధర్నా చేశారు.

May 29, 2023 | 23:30

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి వామపక్షాలు పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం క్రమంగా నిర్వీర్యం చేయాలని చూస్తోంది. దీనిలోని భాగంగానే పలు వసతులను రద్దు చేసింది.

May 28, 2023 | 22:53

ప్రజాశక్తి- యు. కొత్తపల్లి అలల తాకిడికి ఉప్పాడ కాకినాడ బీచ్‌ రోడ్డు ధ్వంసం అవుతోంది. ఆ దారి గుండా ప్రయాణిస్తే ప్రమాదాలు తప్పడం లేదు.

May 28, 2023 | 22:51

ప్రజాశక్తి - పెద్దాపురం పెద్దాపురం ఎడిబి రోడ్డు పాండవుల మెట్ట సెంటర్‌ వద్ద ఆదివారం ఎదురెదురుగా టిప్పర్‌, ఇథనాల్‌ ట్యాంకర్‌ ఢకొీన్న ప్రమాదంలో టిప్పర్‌లో మంటలు చెలరేగి టిప్పర్‌ డ్రైవర్‌ స్వల్పంగా గాయ

May 28, 2023 | 22:50

ప్రజాశక్తి -యంత్రాంగం వేసవి శిబిరాల్లో భాగంగా ఆదివారం పలుచోట్ల విద్యార్థులకు వైజ్ఞానిక కార్యక్రమాలు నిర్వహించారు.

May 28, 2023 | 22:47

ప్రజాశక్తి-గండేపల్లి, కరప ఎన్‌టిఆర్‌ శత జయంతి వేడుకలను పలుచోట్ల ఆదివారం ఘనంగా నిర్వహించారు.

May 28, 2023 | 22:46

ప్రజాశక్తి -యంత్రాంగం సమ్మర్‌ స్పోర్ట్‌లో భాగంగా పలుచోట్ల నిర్వహిస్తున్న క్రీడలు ఉత్సాహంగా సాగుతున్నాయి.

May 28, 2023 | 22:44

ప్రజాశక్తి-యంత్రాంగం రోహిణి కార్తె ప్రభావంతో తీవ్రమైన ఎండలు కాస్తున్నా ఆదివారం సాయంత్రం జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అకాశం మబ్బులు కమ్మి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

May 28, 2023 | 22:41

ప్రజాశక్తి-కాకినాడ ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులను ఆన్‌లైన్‌లో కాక మాన్యువల్‌గా చేపట్టాలని ఎపి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక డిఇఒ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు.

May 28, 2023 | 16:16

ప్రముఖ తంత వైద్యులు డాక్టర్ శిరీష ప్రజాశక్తి - పెద్దాపురం : విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరు దంత సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీ

May 28, 2023 | 14:38

డీఈవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల ఆందోళన ప్రజాశక్తి-కాకినాడ : ఉపాధ్యాయుల బదిలీలను ఆన్లైన్లో కాకుండా మాన్యువల్ గా చేపట్టాలని ఆంధ