ప్రజాశక్తి-కాకినాడ : రాష్ట్రంలో దివ్యాoగులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణం పరిష్కరించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
ప్రజాశక్తి-ఏలేశ్వరం : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన ఏలేశ్వరం నగర నడిబొడ్డున శనివారం చోటుచేసుకుంది. ఈ మేరకు ఏలేశ్వరం ఎస్ ఐ జి సతీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.