Kakinada

Aug 06, 2023 | 23:46

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ అమత్‌ భారత్‌ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 502 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికల సిద్ధం చేసింది.

Aug 06, 2023 | 23:44

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌ ఈ నెలాఖరున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటనకు సంబందించిన ఏర్పాట్లను సిఎం ప్రోగామ్‌ కో ఆర్డినేటర్‌, ఎంఎల్‌సి తలశిల రఘురాం, జెసి ఎస్‌.ఇలాక్కియ ఆదివారం పరిశీలించారు.

Aug 06, 2023 | 23:42

ప్రజాశక్తి-కాకినాడ ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవిస్తూ ఒకరి భావాలను మరొకరు గౌరవిస్తూ యుద్ధ వాతావరణం లేని సమాజాన్ని నిర్మించాలని జిల్లా సైన్స్‌ అధికారి ఎంఎ.శ్రీనివాస వినీల్‌ పిలుపునిచ్

Aug 06, 2023 | 23:40

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌ వేట్లపాలెంలో ఆదివారం హిమాచలప్రదేశ్‌ రాష్ట్ర గ్రామీణ జీవనోపాదుల మిషన్‌ బృందం పర్యటించింది.

Aug 06, 2023 | 23:38

ప్రజాశక్తి-కాకినాడ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని అందుకు అనుగుణంగా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వే

Aug 06, 2023 | 23:36

ప్రజాశక్తి - తాళ్లరేవు అసైన్డ్‌ భూములను అమ్ముకొనవచ్చు అనే ఆర్డినెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు డిమాండ్‌ చేశారు.

Aug 06, 2023 | 17:43

ప్రజాశక్తి-కాకినాడ : డిగ్రీ అడ్మిషన్లు ఆన్‌ లైన్‌తో పాటు ఆఫ్‌ లైన్‌లో కూడా తీసుకోవాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ పీఆర్‌ డిగ్రీ కళాశాల

Aug 06, 2023 | 16:37

న్యాయవాదులకు ఐలు నాయకులు పిలుపు ప్రజాశక్తి కాకినాడ : ఆగస్టు 12 ,13 తేదీల్లో గుంటూరులో జరగనున్న ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) రాష్

Aug 06, 2023 | 15:36

ప్రజాశక్తి-ఏలేశ్వరం(కాకినాడ) : ప్రత్తిపాడు కోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో న్యాయవాదులు ఆదివారం ఫ్రెండ్షిప్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Aug 05, 2023 | 23:38

ప్రజాశక్తి-కాకినాడ దేశవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టం చేయాలని ఐలు రాష్ట్ర నాయకులు డి.రాజగోపాల్‌ డిమాండ్‌ చేశారు.

Aug 05, 2023 | 23:37

ప్రజాశక్తి- కాకినాడ కార్పొరేషన్‌ నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏలూరు రేంజ్‌ డిఐజి జీవీజీ అశోక్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.

Aug 05, 2023 | 23:35

ప్రజాశక్తి-కాకినాడ నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా సామూహిక గృహ ప్రవేశాలకు సంబంధించి ఎంపిక చేసిన లేఔట్‌లలో మిగిలిన పనులన్నీటినీ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికా