Kakinada

Aug 10, 2023 | 23:32

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి పలు రోగాలకు మనం తాగే నీరే ప్రధాన కారణమవుతుండడంతో అనేకమంది ప్రజలు తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు.

Aug 10, 2023 | 16:49

ప్రజాశక్తి-తాళ్లరేవు(కాకినాడ) : జార్జి పేట పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా టిడిపి, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గుత్తుల సత్యవేణి గుర

Aug 10, 2023 | 14:31

ప్రజాశక్తి కాకినాడ : చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు, రక్తహీనత సమస్యలు లేకుండా చూసేందుకు అల్బెండజోల్ మాత్ర ఉపయోగపడుతుందని కలెక్టర్ డా. కృతికా శుక్లా అన్నారు.

Aug 09, 2023 | 23:26

ప్రజాశక్తి-కాకినాడ వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాల ద్వారా జిల్లాలో అర్హులైన 976 మంది లబ్ధిదారులకు రూ.6.74 కోట్ల మేర లబ్ధి చేకూరినట్టు కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు.

Aug 09, 2023 | 23:24

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ మెరుగైన పిఆర్‌సిని సిఎం జగన్‌ ప్రకటిస్తారని ఆశిస్తున్నామని ఎపి ఎన్‌జిఒ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కెవి

Aug 09, 2023 | 23:22

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, యంత్రాంగం కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బుధవారం కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యాన పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు.

Aug 09, 2023 | 18:09

ప్రజాశక్తి కాకినాడ : వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాల ద్వారా కాకినాడ జిల్లాకు సంబంధించి ఏప్రిల్‌-జూన్‌, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకు

Aug 09, 2023 | 14:54

ప్రజాశక్తి - పెద్దాపురం(కాకినాడ)  : పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధికి,ప్రజా సమస్యల పరిష్కారానికి ఇంతవరకు వైసిపి నాయకులు కృషి చేయలేదని సిపిఎం జిల్లా కమిటీ

Aug 08, 2023 | 16:28

గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం పిలుపు ప్రజాశక్తి కాకినాడ : ప్రతిపక్ష హౌదాలో జగన్‌ విఆర్‌ఏలను పర్మినెంట్‌ చేస్త

Aug 08, 2023 | 14:54

ప్రజాశక్తి-ఏలేశ్వరం(కాకినాడ) : మండలంలోని ఎర్రవరం గ్రామంలో 538 ఎకరాలు ఆయకట్టు కలిగిన నల్ల తమ్మయ్య చెరువు ఆధునీకరించాలని ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి

Aug 07, 2023 | 15:13

ప్రజాశక్తి-తాళ్లరేవు(కాకినాడ) : మండలంలో మూడు పంచాయతీలలో ఒక సర్పంచ్‌, రెండు వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎం.అనుపమ తెలిపారు.

Aug 06, 2023 | 23:48

ప్రజాశక్తి-కోటనందూరు ఆర్‌ అండ్‌ బి శాఖ మంత్రి దాడిశెట్టి రాజాను ఆదివారం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. మంత్రి మాతృమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.