Kakinada

Sep 13, 2023 | 13:48

కాకినాడ : ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి సంగ్రమం సైకిల్‌ యాత్ర నేడు 6వ రోజుకు చేర

Sep 12, 2023 | 16:48

ప్రజాశక్తి-కోటనందూరు(కాకినాడ) : తుని ఎల్‌ఐసి బ్రాంచ్‌ ఏజెంట్ల మూడవ జనరల్‌ బాడీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి.

Sep 12, 2023 | 16:20

ప్రజాశక్తి-కోటనందూరు(కాకినాడ) : జగన్‌ కక్ష పూరిత వ్యవహారాన్ని మానుకోవాలని తుని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి యనమల దివ్య అన్నారు.

Sep 12, 2023 | 15:39

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న సైన్స్‌ ఉపాధ్యాయులకు ఈ నెల 13,14,15 తేదీలలో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్

Sep 11, 2023 | 23:56

ప్రజాశక్తి-అన్నవరం అన్నవరంసత్యనారాయణ స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు పాలకమండలి సమావేశంలో ఆమోదముద్ర వేశారు.

Sep 11, 2023 | 23:53

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌ సొంత మీడియా బలంతో ఇన్నాళ్లూ పెట్రేగిపోయిన చంద్రబాబు పాపం పండి ఇప్పుడు రాజమండ్రి జైలులో ఉండవలసిన పరిస్థితి వచ్చిందని కాకినాడ రూరల్‌ ఎంఎల్‌ఎ, వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల

Sep 11, 2023 | 23:49

ప్రజాశక్తి - పెద్దాపురం విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని కాకినాడ జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 8 నుండి 14 వ తేదీ వరకు తుని నుండి కాకినాడ వరకు చేపట్టిన విద్యార్థి సంగ్రామ సైకిల్‌ యాత్ర సో

Sep 11, 2023 | 23:44

ప్రజాశక్తి-యంత్రాంగం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా బంద్‌ చేపట్టారు.

Sep 11, 2023 | 15:08

ప్రజాశక్తి-తాళ్లరేవు (కాకినాడ) : తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్‌ జంక్షన్‌ జాతీయ రహదారి 216పై టిడిపి శ్రేణులు రాస్తారోకో చేశారు.

Sep 11, 2023 | 00:58

ప్రజాశక్తి-యంత్రాంగం టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆదివారం నిరసన దీక్షలు చేపట్టాయి.

Sep 11, 2023 | 00:53

ప్రజాశక్తి-ఏలేశ్వరం ఏజెన్సీ ముఖ ద్వారమైన ఏలేశ్వరంలో మహిళ డిగ్రీ, జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేసి స్త్రీ విద్యను ప్రోత్సహించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరహాలు, ఎం గంగా సూరిబాబు డిమాండ్‌

Sep 11, 2023 | 00:43

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి పోషక విలువలు గల రాగి