Kakinada

Sep 10, 2023 | 16:39

ప్రజాశక్తి-ఏలేశ్వరం(కాకినాడ) : ప్రత్తిపాడు తహశీల్దార్‌ పీవీవీ గోపాలకృష్ణను చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ) సస్పెండ్‌ చేశారు.

Sep 09, 2023 | 23:24

ప్రజాశక్తి-ఏలేశ్వరం నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు డిమాండ్‌ చేశారు.

Sep 09, 2023 | 23:22

ప్రజాశక్తి-కాకినాడ ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ (ఎపిజిఇఎఫ్‌) కీలక పాత్ర పోషిస్తోందని ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు.

Sep 09, 2023 | 23:18

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి, యంత్రాంగం మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై కాకినాడ జిల్లాలో టిడిపి శ్రేణులు నిరసనకు దిగాయి.

Sep 08, 2023 | 23:35

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లను జగన్‌ రెడ్డి తొలగిస్తున్నాడని మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు, ఎస్‌విఎస్‌.వర్మ పేర్కొన్నారు.

Sep 08, 2023 | 23:32

ప్రజాశక్తి-కాకినాడ నగరంలోని ఎల్విన్‌ పేటలోని నేషనల్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ విద్యార్థినులు, వారి తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం వరకూ ర్యాలీ, ధర్నా చేశారు.

Sep 08, 2023 | 23:25

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి వ్యవసాయశాఖ ఖరీఫ్‌ ప్రణాళికలో భాగంగా ఏటా ఖరీప్‌, రబీ సీజన్లలో జిల్లాలో సాగు లక్ష్యాన్ని నిర్ధేశించడంతో పాటు ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగవుతాయి.

Sep 08, 2023 | 15:26

ప్రజాశక్తి-కాకినాడ : వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సీఎస్‌ ఆరేంవో డా.పుష్కరరావు పేర్కొన్నారు.

Sep 08, 2023 | 15:14

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లా ఇమ్మ్జునైజేషన్‌ (టీకాలు)అధికారిగా డా.కె.రత్నకుమార్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

Sep 08, 2023 | 13:29

కాకినాడ : ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం కాకినాడ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి సంగ్రామం సైకిల్‌ యాత్రను తునిలో శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో

Sep 07, 2023 | 16:17

ప్రజాశక్తి - తాళ్లరేవు: ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అథ్లెటిక్స్‌ , ఆటల పోటీల సంబరం తాళ్లరేవులో నేడు మొదలుకానుంది.

Sep 06, 2023 | 22:49

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌ దళితుల నివాసాల కూల్చివేతకు కోర్టు ఆదేశానుసారం సర్వే నిర్వహించడంతో స్థానిక సర్పవరంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.