Guntur

Aug 25, 2023 | 23:40

గుంటూరు: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై అవగాహనకు ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించాలని కలెక్టర్‌ ఎం.వేణుగోప

Aug 25, 2023 | 23:30

పెదనందిపాడు రూరల్‌: యానిమేటర్లకు టార్గెట్ల్‌ పెట్టి వేధింపులకు గురి చేయడం సబబుకాదని యానిమేటర్స్‌ ఉద్యోగుల సంఘం సిఐటియు జిల్లా గౌరవాధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ అధి కారులను డిమాండ్‌

Aug 25, 2023 | 15:13

ప్రజాశక్తి- తెనాలి :డ్రెయిన్ల పూడిక తీయించి, పొలాలు ముంపుకు గురి కాకుండా చూడాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి అధికారులను కోరారు.

Aug 24, 2023 | 23:14

గుంటూరు జిల్లా ప్రతినిధి: వైసిపి పాలనలో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడు తున్నారని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్‌ అన్నారు.

Aug 24, 2023 | 23:12

తుళ్లూరు: అసెంబ్లీ,సచివాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్‌ పీఎఫ్‌,జీతం తక్షణమే చెల్లించాలని సిఐటియు రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.భాగ్యరాజు డిమాండ్‌ చేశారు.ఈ మేర

Aug 24, 2023 | 23:10

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఆర్డర్లీ వ్యవస్థలో గుంటూరు నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికులు, కార్యాలయ సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Aug 24, 2023 | 23:09

మంగళగిరి: మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో నిర్ణీత గడువు లోగా సర్వేలు చేపట్టి ప్రజా మన్ననలను పొం దాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.

Aug 24, 2023 | 23:08

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : ఎస్‌ఐ పోస్టులకు గుంటూరు పోలీసు పెరెడ్‌ గ్రౌండ్స్‌లో జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు శనివారం నుంచి నిర్వహిస్తామని గు

Aug 24, 2023 | 23:07

ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు- ప్రస్తుత రాజకీయ పరిణామాలపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వ

Aug 24, 2023 | 22:25

ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : గుంటూరు నగరానికి చెందిన సీనియర్‌ న్యాయవాది, పూర్వ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చేగూడి ఐజయ్య గురువారం హైదరాబాద్‌లో అనారోగ్యంతో

Aug 24, 2023 | 00:03

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధాని నిర్మాణం నిమిత్తం 2015లో సిఆర్‌డిఎకు భూములు అప్పగించిన రైతులకు మూడేళ్లుగా కౌలు మొత్తం అందడం లేదు.

Aug 24, 2023 | 00:01

ప్రజాశక్తి-గుంటూరు : మాతృభాష తెలుగును వ్యవహారిక భాషగా తీర్చిదిద్దిన గిడుగు వెంకట రామమూర్తి కృషి మరువలేనిదని గుంటూరు జిల్లా జెసి జి.రాజకుమారి అన్నారు.