Guntur

Aug 23, 2023 | 23:58

ప్రజాశక్తి -గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక మోస్తరు నుంచి భారీ

Aug 23, 2023 | 23:56

ప్రజాశక్తి-తెనాలి, చేబ్రోలు : రాష్ట్ర ఫుడ్‌ కమిటీ సభ్యులు జి.దేవి బుధవారం తెనాలి పట్టణం చంద్రబాబునాయుడు కాలనీలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో, మండలంల

Aug 23, 2023 | 23:53

ప్రజాశక్తి - మంగళగిరి, తాడేపల్లి రూరల్‌ : షార్జా యూనివర్సిటీలో యూఏఈ వేదికగా ఈనెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు మొదటిసారిగా జరిగిన ఏషియన్‌ యూనివర్సిటీస్‌ ప

Aug 23, 2023 | 23:46

తుళ్లూరు: రాజధాని అమరావతిలోని విఐటి విశ్వవిద్యాలయంలో ఐడిఎస్‌ (ఇన్ఫర్మేషన్‌ డేటా సిస్టమ్స్‌) సహకారంతో బుద వారం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ బ్లాక్‌ చెయిన్‌ను ప్రారం భించారు.

Aug 23, 2023 | 23:41

గుంటూరు :రవాణా రంగ కార్మికుల మెడపై కత్తిలా ఉన్న జిఒ 21 రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 6న చలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటి యు గుంటూరు తూర్పు కమిటీ ప్రధాన

Aug 23, 2023 | 23:38

తాడేపల్లి: పారిశుధ్య కార్మికులకు సిఎం జగన్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సిఐటియు నాయకులు వేముల దుర్గారావు, బూరుగ వెంకటేశ్వర్లు కోరారు.

Aug 23, 2023 | 23:36

తెనాలి: యానిమేటర్ల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని యానిమేటర్ల ఉద్యోగ సంఘం సిఐటియూ జిల్లా గౌరవాధ్యక్షులు దండా లక్ష్మినారాయణ డిమాండ్‌ చేశారు.

Aug 23, 2023 | 23:28

తుళ్లూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై సిపిఎం గుంటూరు జిల్లా కమిటీ అధ్వర్యంలో ఈ నెల 25న గుంటూరు వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే

Aug 22, 2023 | 23:47

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : విజయవాడ నుంచి హుబ్లీ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ఒక బోగిలో మంగళవారం మధ్యాహ్నం పొగలు రావడంతో రైలు దాదాపు 40 నిమిషాలు

Aug 22, 2023 | 23:45

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఆర్‌టిసిలో కొత్త బస్సులు రాకపోవడం, పాత బస్సులకు తరచూ మరమ్మతులు గురికావడంతో డ్రైవర్లకు బస్సు నడపటం కత్తిమీద సాముగా

Aug 22, 2023 | 23:38

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు ఇంటి ముంగిటకే అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఫ్యామ

Aug 22, 2023 | 23:34

ప్రజాశక్తి-గుంటూరు : నటనే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ స్టార్‌ రేటింగ్‌తో చిరంజీవి తెలుగు ప్రజల్లో మెగాస్టార్‌గా నిలిచారని నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర