Guntur

Oct 21, 2023 | 00:19

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : నిర్ణీత సమయానికి కౌలు ఇవ్వకపోవడంతో రాజధాని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Oct 21, 2023 | 00:18

గుంటూరు: తెలుగు సాహిత్యానికి విమర్శకుడిగా గుంటూరు శేషేంద్రశర్మ పరిచిన దారి విశ్వజనీనమైందని, తెలుగు భాషా సాహిత్య వనంలో ఆరు దశాబ్దాలపాటు సాహితీ సేవ చేసిన యుగకవి ఆయన అని సాహితీవేత్తలు

Oct 20, 2023 | 23:40

తాడేపల్లి:  పట్టణంలో చెత్తను తరలించే ఆటోలకు సంబంధిత కాంట్రాక్టర్లు సకాలంలో జీతాలు చెల్లించక పోవడంతో శుక్రవారం ఉదయం నుంచి ఎక్కడికక్కడ ఆటోలను నిలిపివేసి డ్రైవర్లు తమ నిరసన తెలిపారు.

Oct 20, 2023 | 23:36

తెనాలి : జాతీయ కీటక వాహన జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా దోమకాటు ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల తెనాలి పట్టణ పరిధిలో నిర్వహించిన ఫ్రైడే డ్రై డే అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే అ

Oct 20, 2023 | 23:31

మంగళగిరి: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.

Oct 20, 2023 | 23:28

తుళ్లూరు: మండలంలోని వడ్డ మాను,పెదపరిమిలోని ఎరువులు, పురుగు మం దుల దుకాణాలను ఎఒ శ్రీరంజని తనిఖీ చేశారు.

Oct 19, 2023 | 23:50

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గురటూరు, పల్నాడు జిల్లాల్లో 20 రోజులుగా వర్షాలు కురకపోవడం, జలాశయాల్లో నీటి నిల్వలు పెరగక కాల్వలకు తక్కువ స్థాయిలో

Oct 19, 2023 | 23:46

ప్రజాశక్తి - ఎఎన్‌యు : ప్రపంచం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడానికి పరిశ్రమ-అకాడమీ మధ్య బలమైన భాగ

Oct 19, 2023 | 23:44

ప్రజాశక్తి - తెనాలి : రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Oct 19, 2023 | 23:43

ప్రజాశక్తి - దుగ్గిరాల : మండల కేంద్రమైన దుగ్గిరాల రైలుపేటలోని హేమలత ఫ్యాన్సీ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌ను వ్యవసాయ, రెవెన్యూ శాఖాధికారులు గురువారం తనిఖీ చేశార

Oct 19, 2023 | 23:41

ప్రజాశక్తి-గుంటూరు : విజయవాడలో వచ్చేనెల 15న జరిగే ఃప్రజారక్షణ భేరిః బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.బాబూరావు ప

Oct 19, 2023 | 23:34

ప్రజాశక్తి - గుంటూరు, పల్నాడు జిల్లా : సిపిఎస్‌, జిపిఎస్‌ను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, పాత పెన్షన్‌ విధానం రద్దు చేసే వారికే రానున్న ఎన్నిక