Guntur

Oct 19, 2023 | 23:29

మంగళగిరి రూరల్‌: మంగళగిరి సబ్‌ డివిజన్‌ పరిధిలోని తాడేపల్లి, మంగళ టగిరి, తాడికొండ, తుళ్లూరు పురుగు మందుల నాణ్యత తనిఖీలను నిర్వహించినట్లు ఎడిఎ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Oct 19, 2023 | 23:24

మంగళగిరి: మంగళగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో గురువారం సంఘం పరిధిలోని తొమ్మిది గ్రామాలకు చెందిన 24 మంది రైతులకు రెండు కోట్ల ఐదు లక్షల రూపాయల రుణాలను పంపిణీ చేశార

Oct 19, 2023 | 12:06

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : నాగార్జున సాగర్ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సత్తెనపల్లి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశార

Oct 19, 2023 | 10:27

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : హయ్యర్ బస్ డ్రైవర్ను ఓనర్ అసభ్యంగా తిట్టడంతో సర్వీసులు నిలిపివేసి డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు.

Oct 18, 2023 | 23:47

కాకుమాను: మండల పరిధిలోని కాకుమాను బస్టాండ్‌ సెంటర్లో బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు కలిసి పొలాలకు సాగునీరు ఇవ్వాలని పైరు పాడైపోతుందని ధర్నా నిర్వహించారు.

Oct 18, 2023 | 23:44

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లాలో నిర్మాణ రంగం మళ్లీ సంక్షోభంలో చిక్కుకుంది.

Oct 18, 2023 | 23:43

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రాజకీయ పార్టీల ప్రతినిధుల భాగస్వామ్

Oct 18, 2023 | 23:42

ప్రజాశక్తి - దుగ్గిరాల : హైలెవెల్‌ ఛానల్‌ పనులను పూర్తి చేసి సాగు, తాగునీరు సరఫరా చేయడం ద్వారా రైతులను ఆదుకోవాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ

Oct 18, 2023 | 23:41

 మంగళగిరి: శిధిలావస్థకు చేరిన మంగళగిరి ప్రభుత్వ వైద్యశాల స్థానంలో రూ.12 కోట్ల వ్యయంతో నూతన భవన నిర్మా ణానికి ప్రతిపాదనలు తయారు చేసి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుతో కలిసి సోమవారం వై

Oct 18, 2023 | 23:40

ప్రజాశక్తి - మంగళగిరి : పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్‌) ఆధ్వర్యంలో బుధవారం మంగళగిరి విద్యుత్‌ ఎడిఇ క

Oct 18, 2023 | 13:21

ప్రజాశక్తి-మంగళగిరి : పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో బుధవారం మంగళగిరి విద్యుత్ ఏ డిఈ ఈ కార్యాలయం వద్ద ధర్నా జర

Oct 17, 2023 | 23:57

ప్రజాశక్తి-తాడేపల్లి : పని ఒత్తిడి పెంచి ఆశ వర్కర్‌ కృపమ్మ మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆశ వర్కర్లు చేస్తున్న పోరాటం ఫలించింది.