EastGodavari

Nov 13, 2023 | 22:25

ప్రజాశక్తి - గోకవరం ఇటీవలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన కామరాజుపేట గ్రామానికి చెందిన వీరవల్లి విష్ణు, వీరవల్లి శ్రీనివాస్‌, కె.రామకృష్ణలతోపాటు, అనారోగ్యానికి గురైన సొసైటీ అధ్యక్షులు పిడిం సతీష్‌ తండ్రి

Nov 13, 2023 | 22:22

ప్రజాశక్తి - కడియం మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ సింహాలు స్వైర విహారం చేస్తున్నాయి. విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలపై మూకుమ్మడిగా దాడికి పాల్పడుతున్నాయి.

Nov 13, 2023 | 22:20

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం కుల గణనపై ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రాంతీయ రౌండు టేబుల్‌ సమావేశం ఈ నెల 17న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Nov 13, 2023 | 22:17

ప్రజాశక్తి - ఉండ్రాజవరం బహుళజాతి కంపెనీ ఐబిఎంతో శశి డిగ్రీ కళాశాల అవగాహాన ఒప్పందం కుదుర్చుకుంది.

Nov 13, 2023 | 22:15

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌ విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో వినూత్న సంస్కరణలను తీసుకొచ్చి సంక్షేమం, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అగ్రగామిగా ఉందని హోంమంత్రి డాక్టర్‌ తానేటి వనిత అన్నారు.

Nov 13, 2023 | 22:11

ప్రజాశక్తి - చాగల్లు అసమానతలు లేని ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ఈ నెల 15న విజయవాడలో సిపిఎం నిర్వహిస్తున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా నాయకుడు ఎం.సుందర బాబు పిలుపునిచ్చారు.

Nov 11, 2023 | 22:39

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు వంతెన రహదారిపై శనివారం ఉదయం 9 గంటలకు రాకపోకలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత వంతెనపై క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు.

Nov 11, 2023 | 22:37

ప్రజాశక్తి - యంత్రాంగం ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకూ 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరగనున్నాయి.

Nov 11, 2023 | 22:34

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరంలోని గొల్లపేటకు చెందిన ఆకుల.సూర్యకుమారి గుండెపోటుతో మృతి చెందిందని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కం

Nov 11, 2023 | 22:29

ప్రజాశక్తి - యంత్రాంగం జిల్లాలోని పలు మండలాల్లో యుటిఎఫ్‌ మండల కమిటీల ఎన్నికలు జరిగాయి. నల్లజర్ల స్థానిక జడ్‌పి ఉన్నత పాఠశాలలో మండల నూతన కౌన్సిల్‌ ఎన్నిక జరిగింది.

Nov 11, 2023 | 22:27

ప్రజాశక్తి - చాగల్లు అనుమానం పెనుభూతంగా మారడంతో ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది.

Nov 11, 2023 | 22:25

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి దీపావళి టపాసులు కొనుగోలు చేయకముందే పేలుతున్నాయి. రిటైల్‌ ధరలు ఆకాశాన్నంటడంతో కొనుగోలు దారులకు చుక్కలు కన్పిస్తున్నాయి. పండుగలన్నింటిలో దీపావళి ప్రత్యేకమైనది.