EastGodavari

Oct 24, 2023 | 22:08

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు ఉండేలా దృష్టి సారించాలని పలువురు వైద్యులు సూచించారు.

Oct 24, 2023 | 22:02

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం చెడుపై మంచి సాధించిన విజ యంకు మారు పేరుగా ప్రతి ఏటా దసరా నవరాత్రులు జరుపు కుంటామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె. మాధవీలత అన్నారు.

Oct 24, 2023 | 21:55

ప్రజాశక్తి - కడియం రాష్ట్ర ప్రజల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఎంఎల్‌ఎ, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు.

Oct 24, 2023 | 21:52

ప్రజాశక్తి - రాజానగరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అక్టోబర్‌ 26వ తేదీ గురువారం రాజానగరం మండలం దివాన్‌ చెరువు గ్రామంలో జరిగే ప్రయివేటు కార్యక్రమానికి రానున్నారు.

Oct 24, 2023 | 21:48

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి గతం ఎంతో ఘనం ప్రస్తుతం దయనీయం అనే మాటకు నగరలోని గోదావరి రైల్వే స్టేషన్‌ దర్పణం పడుతోంది. గతంలో నిత్యం ప్రయాణికుల రాకపోకలతో ఈ రైల్వే స్టేషన్‌ సందడిగా ఉండేది.

Oct 24, 2023 | 13:00

ధవళేశ్వరం (తూర్పు గోదావరి) : ఆర్‌టిసి బస్సు-స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం ధవళేశ్వరంలో జరిగింది.

Oct 24, 2023 | 11:27

ప్రజాశక్తి-పెరవలి (తూర్పు గోదావరి) : ఇసుక లారీని వెనుకవైపు నుండి బైక్‌ ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలైన ఘటన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో జరిగిం

Oct 23, 2023 | 12:05

ప్రజాశక్తి చాగల్లు : చాగల్లు ఒళ్ళు గుంట (శెట్టిబలి సంఘం) మాతంగ చెరువు గట్టుపై వెలసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆదివారం రాత్రి కొవ్వూరు డియస్పీ వర్మ దంపతులు.

Oct 22, 2023 | 23:05

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకుని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, ప్రజలకు ఓ ప్రకటనలో విజయ దశమి శుభాకాంక్షలు తెలిపార

Oct 22, 2023 | 23:00

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి గోదావరి జిల్లాల్లో తొలిసారి రాజమహేంద్రవరంలోని సాయి హాస్పటల్స్‌లో రోబోటిక్‌ మోకాలు మార్పిడి సర్జరీలను ప్రారంభిం చినట్టు సాయి హాస్పటల్స్‌ అధినేత, ప్రముఖ ఆర్ధోపిడి

Oct 22, 2023 | 22:56

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి ప్రజల ఐఎఎస్‌్‌. అధికారిగా పిలువబడిన ఎస్‌ఆర్‌.శంకరన్‌ ఐఎఎస్‌ అధికారులకు ఆదర్శనీయమని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ అన్నారు.