EastGodavari

Oct 26, 2023 | 21:49

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రాష్ట్రంలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి రావడం తధ్యమని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు.

Oct 25, 2023 | 21:52

ప్రజాశక్తి - కడియం విద్యార్థుల్లో ఉన్న భాషా నైపుణ్యాలను తెలుసు కునేందుకు స్టేట్‌ ఎడ్యు కషనల్‌ ఎచీవ్‌మెంట్‌ సర్వేను నిర్వహిస్తున్నట్లు ఎంఇఒ వి.లజపతి రారు అన్నారు.

Oct 25, 2023 | 21:49

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం దసరా పండుగకు పోస్టల్‌ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బోనస్‌ పట్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అఖిల భారత తపాలా ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు రాజమహేంద్రవరం పోస్టల్‌ డివిజనల్‌ కార్యాలయం వద్

Oct 25, 2023 | 21:46

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్‌ సంబరాలకు సంబంధించిన పోస్టర్‌ను డిఇఒ ఎస్‌.అబ్రహం ఆవిష్కరించారు.

Oct 25, 2023 | 21:43

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం నగరంలో గత 40 రోజులకు పైగా 144, 30 సెక్షన్లు అమలులో ఉన్నాయని ఊదరగొడు తున్న పోలీసులకు వైసిపి నాయకులు చేస్తున్న చట్ట ఉల్లంఘన పనులు కనిపించడం లేదా?

Oct 25, 2023 | 21:36

ప్రజాశక్తి - తాళ్లపూడి దేశంలో ఏ రాష్ట్రం లోని జరగని అభివృద్ధి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలనలో ఆంద్ర óప్రదేశ్‌ రాష్ట్రంలోనే జరిగిం దని మంత్రి అంబటి రాంబాబు అన్నా రు.

Oct 25, 2023 | 21:31

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి రైతులకు సేవలందించేందుకు జిల్లా వ్యాప్తంగా ఆర్‌బికెలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Oct 25, 2023 | 15:40

ప్రజాశక్తి-గోకవరం : మండలంలోని గంగంపాలెం గ్రామంలో గోకవరం మండల టిడిపి ప్రధాన కార్యదర్శి సాలాపు నలమహారాజు ఆధ్వర్యంలో బుధవారం సుమారు 25 మంది గిరిజన యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్

Oct 24, 2023 | 22:19

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం నాలుగున్నరేళ్ల జగన్మోహన్‌ రెడ్డి పాలన వైఫల్యాలను వివరించేందుకు ఈ ఏడాది నవంబర్‌ 6 నుంచి సిపిఐ ఆధ్వర్యంలో జనం బాట కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి తాట

Oct 24, 2023 | 22:10

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం నవంబర్‌ ఒకటి నుంచి ఎంపికి జగన్‌ ఎందుకు కావాలి?