Bapatla

Jun 06, 2023 | 01:49

ప్రజాశక్తి-బాపట్ల: ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లోని వారు విద్యను పరమావధిగా భావించి వారి పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండేలాగా తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని బాపట్ల జిల్లా ఎస్‌సి, ఎస్టి విజిలెన్స్‌ మానిటరింగ్‌

Jun 06, 2023 | 01:42

ప్రజాశక్తి-చిన్నగంజాం: అక్రమంగా తరలిస్తున్న 219 బస్తాల రేషన్‌ బియ్యాన్ని మండలంలోని సంతరావూరు వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు.

Jun 06, 2023 | 01:39

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా పిలుపు నిచ్చారు.

Jun 05, 2023 | 15:44

ప్రజాశక్తి-బాపట్ల : ఉపాధి హామీ పరిరక్షణ కోసం, ఉపాధి కూలీలను ప్రతిరోజు తీసే ఫోటోను ఎత్తివేయాలని, మేట్లు వ్యవస్థను కొనసాగించాలని, ఉపాధి కూలీలకు 200 రోజులు తగ్గకుండా పని కల్

Jun 05, 2023 | 02:08

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ఒడిస్సా రాష్ట్రంలో బాలాసోర్‌ వద్ద సంభవించిన రైలు ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికులకు ఆదివారం బాపట్ల రైల్వే స్టేషన్‌ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించ

Jun 05, 2023 | 01:59

ప్రజాశక్తి-భట్టిప్రోలు: సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆత్మహత్యకు పాల్పడిన సాకే గంగాధర్‌ కుటుంబానికి రూ.పది లక్షల సహాయం అందించి ప్రభుత్వమే ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు మురుగ

Jun 05, 2023 | 01:55

ప్రజాశక్తి-రేపల్లె: ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రితిక్‌ సాయి అన్నారు. పట్టణంలోని వీరవల్లి కోటయ్య ఫంక్షన్‌ హాల్‌లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

Jun 05, 2023 | 01:52

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌సి కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాదు పేర్కొన్నారు.

Jun 05, 2023 | 01:34

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: బాపట్లలోని విస్తరణ శిక్షణా కేంద్రంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల అమలులో భాగంగా రాష్ట్ర స్థాయి వర్క్‌ షాప్‌ ఆదివారం జరిగింది.

Jun 04, 2023 | 01:30

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: కామ్రేడ్‌ కొల్లి రామమోహన్‌రెడ్డి అలియాస్‌ రాంబాబు సేవలు నిరుపమానం అని పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగ సంఘం నాయకులు నాగేశ్వరరావు అన్నారు.

Jun 04, 2023 | 01:28

ప్రజాశక్తి-రేపల్లె: ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ విజయ సారధి అన్నారు.

Jun 04, 2023 | 01:26

ప్రజాశక్తి-అద్దంకి: ఏపిజెఏసి అమరావతి 4వ ప్రాంతీయ సదస్సు ఈ నెల 8వ తేదీన గుంటూరులో జరుగుతుందని తహశీల్దారు జిబి సుబ్బారెడ్డి శనివారం తెలియజేశారు.