Bapatla

Jun 04, 2023 | 01:19

ప్రజాశక్తి-అద్దంకి: అభినవ సూరన గాడేపల్లి సీతారామమూర్తి స్మారక సృజన సాహిత్య పురస్కారం-2021 ప్రముఖ కథకులు ఆచార్య మధురాంతకం నరేంద్రకు శనివారం సాయంత్రం 6 గంటలకు స్థానిక కమఠేశ్వరస్వామివారి ఆలయంలో ప్రదాన

Jun 04, 2023 | 01:13

ప్రజాశక్తి-నిజాంపట్నం: ఇటీవల మండలంలోని అడవులదీవి పంచాయతీ పరిధిలోని గుణ్ణంతిప్ప గ్రామంలో గోపి, అర్జునరావులకు చెందిన రొయ్యల కంపెనీ విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పూర్తిగా దగ్ధమయ్యింది.

Jun 04, 2023 | 01:04

ప్రజాశక్తి-చీరాల: ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు సక్రమంగా అందించేందుకు వాలంటీర్లు బాధ్యతగా విధులు నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శి ఎం కిరణ్‌ కుమార్‌ అన్నారు.

Jun 04, 2023 | 01:01

ప్రజాశక్తి-అద్దంకి: మద్దతు ధరకు పసుపు కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. శనివారం మండలంలోని కలవకూరు రైతు భరోసా కేంద్రంలో ఆయన మాట్లాడారు.

Jun 03, 2023 | 13:01

ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల) : మద్దతు ధరకు పసుపు కొనుగోలును ప్రారంభిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు.

Jun 03, 2023 | 12:55

బాపట్ల : బాపట్ల మండలంలోని గుడిపూడి, బర్తిపూడి గ్రామాల్లోని పని ప్రదేశాల్లో శనివారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నేతలు వ్యవసాయ కూలీల వద్దకు వెళ్లి

Jun 03, 2023 | 00:19

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించడం దారుణమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్‌ అన్నారు.

Jun 03, 2023 | 00:15

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జగనన్న కాలనీలలోని పక్కా గృహ నిర్మాణాలలో పురోగతి సాధనకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా ఆదేశించారు.

Jun 03, 2023 | 00:06

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: పశు బీమా పథకంలో ఇన్సూరెన్స్‌ కంపెనీ కాకుండా ప్రభుత్వమే పరిహా రం చెల్లించే బాధ్యత తీసుకోవాలని ఎపి గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి కిలారి పెద్దబ్బాయి

Jun 03, 2023 | 00:00

ప్రజాశక్తి-భట్టిప్రోలు: భట్టిప్రోలు గ్రామ పంచాయతీలోని జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు చేపట్టేందుకు ఒక్కొక్క లబ్ధిదారునికి రూ.35 వేల చొప్పున రుణాన్ని గ్రామ సర్పంచ్‌ దారా రవికిరణ్మయి చేతుల మీదుగా గురువ

Jun 02, 2023 | 23:53

ప్రజాశక్తి-కర్లపాలెం: గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలు కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అధికారులను ఆదేశించారు.

Jun 02, 2023 | 23:40

ప్రజాశక్తి-బాపట్ల: చీరాల-పేరాల పన్నుల నిరాకరణ ఉద్యమానికి నాయ కత్వం వహించి జాతీయ స్థాయిలో దుగ్గిరాల గోపాల కృష్ణయ్య ఆంధ్రుల సత్తా చాటి తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని బాపట్ల ఆర్డిఓ గంధం రవీ