Bapatla

Jun 02, 2023 | 23:31

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పోరాటాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు.

Jun 02, 2023 | 16:43

ప్రజాశక్తి-అద్దంకి : వరి గడ్డివాములు ప్రమాదవశాత్తు దాదాపు 13 ఎకరాలలోని ఏడుగురు రైతులకు చెందిన పశుగ్రాసమంతా కాలి బూడిదయిందైనా ఘటన మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో శుక్రవారం

Jun 02, 2023 | 12:36

బాపట్ల : ఉపాధి పనులు చేసే కూలీలకు వంద రోజులు తగ్గకుండా పని కనిపించాలని కోరుతూ ...

Jun 02, 2023 | 01:03

ప్రజాశక్తి-వేటపాలెం: రామాపురంలో ఘర్షణకు కారకులను పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. ఇరు వర్గాలూ తమలో తాము కొట్టుకోవడంతో పాటు పోలీసులపై కూడా దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసింది.

Jun 02, 2023 | 00:40

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల కలగానే మిగులుతోంది. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఆధ్వర్యంలో చేపట్టిన బహుళ అంతస్తు భవన నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు.

Jun 02, 2023 | 00:36

ప్రజాశక్తి-చీరాల: విద్యారంగంలో ఉత్తమ ప్రతిభావంతులను గుర్తిస్తూ వాళ్లకు చేయూతను అందించడంలోనూ, సేవా కార్యక్రమాలలోనూ రోటరీ క్లబ్‌ అన్ని వేళలా ముందుంటుందని క్లబ్‌ అధ్యక్షులు డాక్టర్‌ బాబురావు అన్నారు.

Jun 02, 2023 | 00:30

ప్రజాశక్తి-రేపల్లె: తెలుగుదేశం పార్టీలోనే బిసిలకు గుర్తింపు ఉందని టిడిపి రాష్ట్ర బిసి సెల్‌ ఉపాధ్యక్షులు దివి రాంబాబు అన్నారు.

Jun 02, 2023 | 00:27

ప్రజాశక్తి-భట్టిప్రోలు: జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలలో పురోగతిని సాధించాలని రేపల్లె ఆర్‌డిఓ పార్థసారథి సూచించారు.

Jun 02, 2023 | 00:24

ప్రజాశక్తి-బాపట్ల: తమను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలో గత 30 రోజులుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు మద్దతుగా, సమస్య ను పరిష్కరించని కేంద్ర ప్రభుత్వ

Jun 01, 2023 | 00:32

ప్రజాశక్తి-రేపల్లె : ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాతంశెట్టి మహేష్‌ విమర్శించారు.

Jun 01, 2023 | 00:31

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌ : మండల పరిధిలోని చింతలపాలెం గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో విగ్రహ పున్ణ ప్రతిష్ట బుధవారం వేడుకగా నిర్వహిస్తున్నారు.

Jun 01, 2023 | 00:30

అద్దంకి : విద్వేషాలను రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ను కించపరుస్తూ వైసిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించి రాష్ట్రంలో శాంతి భద్