Bapatla

Jun 11, 2023 | 01:18

ప్రజాశక్తి వేటపాలెం: మండలంలో రేషన్‌ బియ్యాన్ని ఇంటింటికీ అందించాల్సిన బాధ్యత ఎండియు ఆపరేటర్లపై ఉంటుందని నూతన తహశీల్దారు యు అశోక్‌ వర్ధన్‌ అన్నారు.

Jun 11, 2023 | 01:13

ప్రజాశక్తి-బాపట్ల: దేశంలో పెద్ద నగరాల స్థాయిలో బాపట్లను అభివృద్ధి చేస్తానని, అందుకు ప్రజల సహకారం అవసరమని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు.

Jun 10, 2023 | 00:49

ప్రజాశక్తి-భట్టిప్రోలు: ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానున్న దృష్ట్యా రైతులకు పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఎంపిపి డివి లలితకుమారి తెలిపారు.

Jun 10, 2023 | 00:45

ప్రజాశక్తి-రేపల్లె: వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు.

Jun 10, 2023 | 00:37

ప్రజాశక్తి-చీరాల: అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో చీరాల నియోజకవర్గానికి సంబంధించిన చీరాల, వేటపాలెం మండలాల్లోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఆన్

Jun 10, 2023 | 00:35

ప్రజాశక్తి-అద్దంకి: రోటరీ క్లబ్‌ ఆఫ్‌ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో వ్యవసాయ శాఖ సిబ్బందితో భూసార పరీక్షలు, పచ్చిరొట్ట పైర్ల సాగుపై అవగాహనా కార్యక్రమం నిర్వహ

Jun 10, 2023 | 00:33

ప్రజాశక్తి-రేపల్లె: వైఎస్‌ఆర్‌ యంత్ర సేవ పథకం అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ ఏడిఏ సయ్యద్‌ అక్తర్‌ హుస్సేన్‌ తెలిపారు.

Jun 10, 2023 | 00:30

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నాడు-నేడు కింద పాఠశాలలన్నింటిలో చేపట్టిన అభివద్ధి పనులను పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా ఆదేశించారు.

Jun 09, 2023 | 15:20

బహుజన సమాజ్ పార్టీ నాయకుల ఆరోపణ   ప్రజాశక్తి-వేటపాలెం : మండల పరిధిలోని దేశాయిపేట, నాయనపల్లి బోర్లపాలెంలో సుమారు అర ఎకరం సొనపో

Jun 09, 2023 | 01:16

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: బాపట్ల మండలం వెస్ట్‌ పిన్నిబోయినవారిపాలెంలో గురువారం జరిగిన ఏరువాక కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రఘుపతి పాల్గొన్నారు.

Jun 09, 2023 | 01:02

ప్రజాశక్తి-కర్లపాలెం: మండలంలోని చింతాయపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బదిలీలలో భాగంగా తోట వెంకటరాజు గురువారం బాధ్యతలు చేపట్టారు.

Jun 09, 2023 | 00:59

ప్రజాశక్తి-చిన్నగంజాం: పాడి రైతులకు పశుబీమా పథకం భరోసా కల్పిస్తున్నదని, పశుపోషకులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ముద్దు హనుమంతరావు అన్నారు.