Bapatla

Jun 09, 2023 | 00:57

ప్రజాశక్తి-చీరాల: పట్టణంలోని హాస్పిటల్స్‌లో ఉన్న స్కాన్‌ సెంటర్స్‌ అన్నీ పిసిపి, ఎన్‌డిటి చట్టం ప్రకారం నడుచుకోవాలని, అటువంటి నియమాలను పాటించని స్కాన్‌ సెంటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్ల

Jun 09, 2023 | 00:53

ప్రజాశక్తి-సంతమాగులూరు: సంతమాగులూరు మండల రెండో ఉపాధ్యక్షులుగా, మక్కెనవారిపాలెం గ్రామ ఎంపీటీసీ పాలెపోగు రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఆర్డీవో సరోజిని ప్రకటించారు.

Jun 09, 2023 | 00:47

ప్రజాశక్తి-పంగులూరు: వ్యవసాయం భారమైన, కౌలు వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకుని పంటలు పండించి, పది మందిని బతికిస్తున్న కౌలు రైతును కాపాడాలంటే, పంట సాగు హక్కు పత్రాన్ని భూ యజమాని సంతకంతో పని లేకుండా కౌలు

Jun 08, 2023 | 15:02

ప్రజాశక్తి-భట్టిప్రోలు : భట్టిప్రోలు మండలం సురేపల్లి పంచాయతీ పరిధిలోని తాతావారి పాలెం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు వరి కుప్పలకు నిప్పంటించారు.

Jun 08, 2023 | 00:37

ప్రజాశక్తి- సంతమాగులూరు : పేదల సంక్షేమమే వైసిపి ప్రభుత్వ థ్యేయమని రాష్ట్ర శాప్‌ నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, వైసిపి అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాచిన కష్ణ చైతన్య తెలిపారు.

Jun 08, 2023 | 00:33

ప్రజాశక్తి-రేపల్లె : వైసిపి నాయకులు అరాచక శక్తులుగా వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు.

Jun 08, 2023 | 00:27

ప్రజాశక్తి- సంతమాగులూరు : మండల పరిధిలోని పుట్టావారిపాలెం గ్రామంలోశ్రీ హనుమత్‌ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారి జీవద్వజ పున్ణ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది.

Jun 08, 2023 | 00:23

కొల్లూరు : ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటుదని హైకోర్టు జడ్జి బి.కష్ణమోహన్‌ తెలిపారు. మండల పరిధిలోని చిలుమూరు గ్రామంలోని రామేశ్వర క్షేత్రాన్ని బుధవారం హైకోర్టు జడ్జి సందర్శించారు.

Jun 08, 2023 | 00:22

ప్రజాశక్తి-వేటపాలెం : వేటపాలెంలో పంచాయతీ స్థలం ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ నిర్వహిస్తున్నట్లు డిపిఒ ఎ.రమేష్‌బాబు తెలిపారు.

Jun 08, 2023 | 00:20

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌ : టంగుటూరులో మండలం రావివారిపాలెం గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్తను ట్రాక్టర్‌తో ఢకొీట్టి హత్య చేయడాన్ని నిరసిస్తూ అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బాపట్లలో బుధవ

Jun 08, 2023 | 00:18

ప్రజాశక్తి- చెరుకుపల్లి : గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నట్లు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు.