Bapatla

Jun 13, 2023 | 00:23

ప్రజాశక్తి-భట్టిప్రోలు ్‌ భట్టిప్రోలు మండలం పెదపులివర్రు పంచాయతీ పరిధిలోని అక్కివరిపాలెం గ్రామానికి చెందిన సిపిఎం నాయకులు గొర్రుముచు లాజర్‌ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.

Jun 13, 2023 | 00:22

ప్రజాశక్తి -పంగులూరు : హక్కుల కోసం పోరాడుతున్న కౌలు రైతుల ఉద్యమాన్ని నిర్బంధాలతో అణిచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.

Jun 13, 2023 | 00:07

ప్రజాశక్తి -బాపట్ల : టిడిపి బాపట్ల నియోజకవర్గ బాధ్యులు వేగేసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ పేదల ఆకలి తీరుస్తోంది.కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన ఏపూరి అంకయ్య జ్ఞా

Jun 13, 2023 | 00:06

ప్రజాశక్తి -కొల్లూరు : మండల పరిధిలోని రావికంపాడు చిన్న పులివర్రు డొంక వద్ద భట్టిపోలు మెయిన్‌ డ్రైనేజీ కాలువలో ఎలాంటి అనుమతులు లేకుండా జెసిపితో కొందరు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు.

Jun 12, 2023 | 00:50

ప్రజాశక్తి -అద్దంకి : మండల పరిధిలోని వెంకటాపురంలో మాగులూరి వారి వివాహ వేడుకలు ఆదివారం నిర్వహించారు.

Jun 12, 2023 | 00:48

ప్రజాశక్తి -కొల్లూరు : మండల పరిధిలోని లంక గ్రామాలకు చెందిన రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో కంద సాగుకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం కందకు మంచి డిమాండ్‌ ఉంది.

Jun 12, 2023 | 00:46

ప్రజాశక్తి-భట్టిప్రోలు : మండల పరిధిలోని అక్కివారిపాలెం గ్రామంలో సిపిఎం నాయకులు కామ్రేడ్‌ గొర్రుముచు లాజర్‌ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు.

Jun 12, 2023 | 00:44

ప్రజాశక్తి- రేపల్లె : క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఉద్యోగ అవ కాశాల్లో మంచి స్థానం ఉంటుందని రేపల్లె అరే మండల సచివాలయ కన్వీనర్‌ కాకితల కృకిషోర్‌ తెలిపారు.

Jun 12, 2023 | 00:43

ప్రజాశక్తి- సంతమాగులూరు : మండల పరిధిలోని వెల్లలచెరువు హిందూ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థలకు చేరింది. స్లాబ్‌ పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. ఈ పాఠశాల 1942లో ప్రారంభించారు.

Jun 12, 2023 | 00:41

ప్రజాశక్తి-చీరాల : టిడిపి చీరాల నియోజక వర్గ నాయకుడు సజ్జా వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువ గళం పాద యాత్రలో నిర్వహించారు.

Jun 11, 2023 | 01:39

ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: పిట్టలవానిపాలెం మండల కేంద్రంలో గల శాఖా గ్రంథాలయంలో గత నెల మే 8వ తేదీ నుంచి నిర్వహిస్తున్న వేసవి శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారని గ్రంథాలయ

Jun 11, 2023 | 01:37

ప్రజాశక్తి-రేపల్లె: ప్రజా సంక్షేమమే జగనన్న ధ్యేయమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు.