Bapatla

Jun 15, 2023 | 01:30

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల పట్టణంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కార్యదర్శి ఆర్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోన రఘుపతిక

Jun 15, 2023 | 01:13

ప్రజాశక్తి-సంతమాగులూరు: బాల కార్మికులతో పనులు చేయించే వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు బత్తుల పద్మావతి తెలిపారు.

Jun 14, 2023 | 00:49

ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : మద్యం విక్రయాలలో అక్రమాలు, అవకతవకలను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా తెలిపారు.

Jun 14, 2023 | 00:48

ప్రజాశక్తి-రేపల్లె : వైసిపి పాలనలో ప్రచారం తప్ప అభివృద్ధి లేదని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. పట్టణంలోని ఎంసిఎ హాలులో టిడిపి నియోజకవర్గ స్థాయి విస్తత సమావేశం మంగళవారం నిర్వహించారు.

Jun 14, 2023 | 00:46

ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : నేరానికి పాల్పడిన వ్యక్తికి త్వరితగతిన కోర్టులో శిక్ష పడితే ఇతరులు అలాంటి నేరాలు చేసేందుకు భయ పడతారని, తద్వారా నేరాల సంఖ్య, నేర ప్రవత్తిని కట్టడి చేసి శాంతి భద్రతలు నెల

Jun 14, 2023 | 00:45

ప్రజాశక్తి - పంగులూరు. : డ్వాక్రా మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వి నియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఇందిరా కాంతి పథకం ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ బి. అర్జున్‌రావు తెలిపారు.

Jun 14, 2023 | 00:42

ప్రజాశక్తి-సంతమాగులూరు : రాష్ట్రప్రభుత్వం బీసీలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు రాష్ట్ర శాప్‌ నెట్‌ చైర్మన్‌, వైసిపి అద్దంకి నియోజకవర్గం ఇన్‌ఛార్జి బాచిన కష్ణ చైతన్య తెలిపారు.

Jun 13, 2023 | 00:34

ప్రజాశక్తి - పంగులూరు  :సైబర్‌ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అద్దంకి రూరల్‌ సిఐ ఉమేష్‌ తెలిపారు.

Jun 13, 2023 | 00:32

ప్రజాశక్తి- చీరాల : మురుగునీటి పారుదలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తెలిపారు.

Jun 13, 2023 | 00:28

ప్రజాశక్తి-భట్టిప్రోలు : మండల పరిధిలోని ఐలవరం గ్రామంలో ఆదివారం చోటు చేసుకున్న అగ్ని పమాదంలో సర్వం కోల్పోయిన భాదితులకు మండల రెవెన్యూ అధికారులు సోమవారం బియ్యం పంపిణీ చేశారు.

Jun 13, 2023 | 00:26

ప్రజాశక్తి-పర్చూరు : రైతులు పండించిన పంటలలోని పనికి రాని చెత్తా చెదారాన్ని గతంలో పొలంలోనే ఓ చోట కుప్ప చేసి నిప్పు పెట్టే వారు. లేదంటే అమ్మేవారు. ప్రస్తుతం మూల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టారు.

Jun 13, 2023 | 00:25

ప్రజాశక్తి-చీమకుర్తి : విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు.