Bapatla

Jun 17, 2023 | 00:04

ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: మండలంలోని ఛందోలు గ్రామంలో గల నీలి బంగారయ్య ఉన్నత పాఠశాలలో పాఠశాల స్థాయిలో జగనన్న ఆణిముత్యాల కార్యక్రమంలో పాఠశాల స్థాయి, బాపట్ల నియోజకవర్గ స్థాయిలో పదో తరగతి-2023లో ప్రథమ

Jun 17, 2023 | 00:03

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: అర్హులైన మీడియా ప్రతినిధులందరికీ అక్రెడిటేషన్‌ కార్డులు అందజేస్తామని జిల్లా కలెక్టరు పి రంజిత్‌ బాషా తెలిపారు.

Jun 16, 2023 | 23:48

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జిల్లాలో జయప్రదం చేయాలని జిల్లా కలెక్టరు పి రంజిత్‌బాషా తెలిపారు.

Jun 16, 2023 | 23:44

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె మండలంలో చెన్నుపల్లివారిపాలెం గ్రామంలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొన సాగుతున్నాయి. వ్యవసాయ పనులు లేక కూలీలు ఉపాధిహామీ పనులు చేసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

Jun 16, 2023 | 23:39

ప్రజాశక్తి-వేటపాలెం: మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల కొణిజేటి చేనేతపురి చల్లారెడ్డిపాలెం పంచాయతీలో జగనన్న విద్యా కానుక, సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో శుక్రవారం వేటపాలెం జడ్పిటిసి బండ్ల తిరుమల

Jun 16, 2023 | 23:37

ప్రజాశక్తి-సంతమాగులూరు: పేదవారి సంక్షేమమే ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యమని రాష్ట్ర శాప్‌ నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జి బాచిన కృష్ణ చైతన్య అన్నారు.

Jun 16, 2023 | 00:39

ప్రజాశక్తి-కర్లపాలెం: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు ఎక్కువగా ఆడటం వలన యువతలో పోరాట స్ఫూర్తి పెరుగుతుందని వైసీపీ నాయకు లు మార్పు బెనర్జీ అన్నారు.

Jun 16, 2023 | 00:36

ప్రజాశక్తి-బాపట్ల: వేధింపుల నుంచి రక్షణ కల్పించి వృద్ధులు గౌరవప్రదంగా బ్రతికేలా భద్రత కల్పిస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు.

Jun 15, 2023 | 01:59

ప్రజాశక్తి-వేటపాలెం: ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని పలువురు చేనేత నాయకులు పిలుపునిచ్చారు.

Jun 15, 2023 | 01:56

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తెచ్చి, ప్రజల సమస్యలన్నింటినీ సంతృప్త స్థాయిలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పారు.

Jun 15, 2023 | 01:54

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: దిశ యాప్‌ మీ చెంత ఉంటే మీకు రక్షణగా మీతో పోలీసులు ఉన్నట్లేనని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. బుధవారం జిల్లా పోలీసులు దిశ యాప్‌ మెగా డ్రైవ్‌ నిర్వహించారు.

Jun 15, 2023 | 01:51

ప్రజాశక్తి-బాపట్ల: జిల్లాలో ప్రైవేట్‌ ఆసుపత్రులు, స్కాన్‌ సెంటర్లు రోగులకు అందించే వైద్య సేవలపై అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్‌ విజయమ