Bapatla

Jun 24, 2023 | 01:50

ప్రజాశక్తి-భట్టిప్రోలు: ప్రభుత్వం పేదలకు కేటాయించిన నివేశన స్థలాలలో కనీస వసతులు లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా వాటిని పరిశీలించేందుకు శుక్రవారం టిడిపి రాష్ట్ర కార్యదర్శి తునుగుంట్ల సాయిబ

Jun 24, 2023 | 01:48

ప్రజాశక్తి-చెరుకుపల్లి: ఉప్పాల అమర్నాథ్‌ హత్య కేసులో నిందితులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా త్వరగా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్‌ మణిలాల్‌ ప్రభుత్వాన

Jun 24, 2023 | 01:45

ప్రజాశక్తి-చీరాల: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని, తాను టిక్కెట్టు ఆశించి చీరాలకు రాలేదని, పార్టీ బలోపేతం కోసం జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ తనను చీరాలకు

Jun 23, 2023 | 02:05

ప్రజాశక్తి-చెరుకుపల్లి: జస్టిస్‌ వర్మ సిఫార్సుల ప్రకారం నిందితులను 45 రోజులలో కఠినంగా శిక్షించాలని, విద్యార్థులు, మహిళల రక్షణకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి మనో

Jun 23, 2023 | 02:01

ప్రజాశక్తి-పర్చూరు: తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో భవిష్యత్తు గ్యారంటీ చైతన్య రథయాత్ర సందర్భంగా పర్చూరులో పసుపు సైనికులు కదం తొక్కారు.

Jun 23, 2023 | 01:52

ప్రజాశక్తి-భట్టిప్రోలు: భట్టిప్రోలు మండల నూతన తహశీల్దారుగా డి వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఎంపిపి డివి లలితకుమారి పలువురు నాయకులు, కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.

Jun 23, 2023 | 01:49

ప్రజాశక్తి-అద్దంకి: మండలంలోని వేలమూరిపాడు గ్రామంలో ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న కూలీలకు గత ఆరువారాలుగా ఇవ్వాల్సిన వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా ఉపాధ్యక్షు

Jun 23, 2023 | 01:41

ప్రజాశక్తి-వేమూరు: ప్రతి రైతు కౌలు కార్డు తీసుకుని దానివల్ల కలిగే ప్రభుత్వ ప్రయోజనాలు పొందాలని వేమూరు మండల వ్యవసాయ అధికారి సునీత రైతులకు సూచించారు.

Jun 23, 2023 | 01:37

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: రైతులకు మేలు జరిగేలా సాగునీటి కాలువల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన అధికారులు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.

Jun 22, 2023 | 12:26

ప్రజాశక్తి-అద్దంకి : నాలుగు చక్రాల ఆటో మరియు ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడకక్కడే మృత్యువాత పడిన ఘటన గురువారం పట్టణంలోని కట్ట కింద పాలెం సమీపంలోని ప్రధాన రోడ్

Jun 22, 2023 | 01:19

ప్రజాశక్తి-పంగులూరు: పోటీ పరీక్షల వలన విద్యార్థులలో విద్యా ప్రమాణాలు మెరుగవుతాయని, చందలూరు కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ దాసరి అనిల్‌ కుమార్‌ అన్నారు.

Jun 22, 2023 | 01:16

ప్రజాశక్తి-భట్టిప్రోలు: రేపల్లె ప్రాంతంలో వ్యవసాయ కూలిరేట్ల పెంపు కోసం పోరాటం చేసిన మహౌన్నత వ్యక్తి కామ్రేడ్‌ గొర్రుముచ్చు లాజర్‌ ఆశయాలను సాధించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి రమాదేవి