Bapatla

Jun 22, 2023 | 01:07

ప్రజాశక్తి-బాపట్ల: వైఎస్సార్‌ క్రాంతి పథం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి క్రెడిట్‌ క్యాంపులు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని బాపట్ల ఎంపీడీవో పి రాధాకృష్ణ అన్నారు.

Jun 22, 2023 | 01:04

ప్రజాశక్తి-అద్దంకి: జీవిత బీమా సంస్థ నెల్లూరు డివిజన్‌ పరిధిలో జరిగిన షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలలో అద్దంకి శాఖకు చెందిన ఎల్‌ఐసి ఉద్యోగులు విజేతగా నిలిచారు.

Jun 22, 2023 | 01:02

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సత్వరం చేరేలా అధికారులు కృషి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా అన్నారు.

Jun 21, 2023 | 01:00

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని పెదపులివర్రు గ్రామ పంచాయతీ పరిధిలోని అక్కివారిపాలెంలో బుధవారం కామ్రేడ్‌ గొర్రుముచ్చు లాజర్‌ సంస్మరణ సభ జరుగుతుందని సిపిఎం మండల కార్యదర్శి జి సుధాకర్‌ తెలిపారు.

Jun 21, 2023 | 00:58

ప్రజాశక్తి-బాపట్ల: వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ళవుతున్నా వీఆర్‌ఏల సమస్యలు ఒకటి కూడా పరిష్కారానికి నోచుకోలేదని వీఆర్‌ఎల సంఘం రాష్ట్రనాయకులు కర్నూలు అంజిబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

Jun 21, 2023 | 00:55

ప్రజాశక్తి-చెరుకుపల్లి: ఉప్పాల అమర్నాథ్‌ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి ప్రభావతి ప్రభుత్వాన్ని డిమాండ్

Jun 21, 2023 | 00:52

ప్రజాశక్తి-బాపట్ల: చెరుకుపల్లి అమర్నాథ్‌ హత్య ఘటనకు నిరసనగా ఈ నెల 24న బాపట్లలో జరిగే నిరసన ప్రదర్శనకు ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొనాలని సిపిఎం బాపట్ల జిల్ల

Jun 20, 2023 | 01:52

ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు మండలం నాగులపాలెం గ్రామ సచివాలయ పరిధిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది.

Jun 20, 2023 | 01:49

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: పోలీస్‌ సిబ్బంది కుటుంబాలకు అండగా వుంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎళ్లవేళలా సిద్ధంగా ఉంటామని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

Jun 20, 2023 | 01:47

ప్రజాశక్తి-అద్దంకి: రోటరీ క్లబ్‌ అఫ్‌ సింగరకొండ, అద్దంకి ఆధ్వర్యంలో శంఖవరప్పాడు జడ్పీ ఉన్నత పాఠశాల గ్రంథాలయానికి ఉపయోగపడే రూ.12 వేల విలువైన పుస్తకాలను దాతలు బహూకరించారు.

Jun 20, 2023 | 01:37

ప్రజాశక్తి-బాపట్ల: కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు ఈ నెల 26 నుంచి జూలై 16వరకు ఆశా కార్యకర్తలు వాలంటీర్లు టీములుగా ఏర్పడి ఇంటింటికీ తిరిగి అందరినీ పరీక్షించి కుష్టు అనుమానిత లక్షణాలు ఉన్న వారిని

Jun 20, 2023 | 01:24

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలో కుష్టువ్యాధి తీవ్రతను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా అధికారులను ఆదేశిం చారు.