Bapatla

Jun 27, 2023 | 00:52

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె పట్టణ ఆశా వర్కర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రేపల్లె పట్టణ ఫ్యామిలీ వెల్ఫేర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఎస్‌ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు.

Jun 27, 2023 | 00:33

పజాశక్తి-పంగులూరు: 'మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుదాం.. వాటిని అరికడదాం..

Jun 26, 2023 | 02:14

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె పట్టణంలో ఓల్డ్‌ టౌన్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో ఆశవర్కర్స్‌ స్థానిక సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ మణిలాల్‌ డిమాండ్‌ చేశారు.

Jun 26, 2023 | 02:11

ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: విద్యార్థులు విద్యార్థి దశ నుంచి తమపై తాము నమ్మకంతో చదువుకోవాలని ఐఏఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య అన్నారు.

Jun 26, 2023 | 02:07

ప్రజాశక్తి-భట్టిప్రోలు: గత ఇరవై ఏళ్లుగా భట్టిప్రోలులో నడుస్తున్న హెరిటేజీ ఫుడ్‌ ప్రొడక్ట్‌ కంపెనీని యాజమాన్యం అర్ధాంతరంగా మూసివేతకు రంగం సిద్ధం చేసింది.

Jun 25, 2023 | 12:27

ప్రజాశక్తి-చీరాల : సేవా కార్యక్రమాలలో రోటరీ అన్ని వేళలా ముందుంటుందని అందులో భాగంగా మండలంలోని ఈపురిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహిళల అవసరార్థం 10 కుర్చీలను బహుకరిస్త

Jun 25, 2023 | 01:07

ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: మండలంలోని ఖాజీపాలెం గ్రామ పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకూ వెళ్లి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్‌ కుంఠం అనూష ప్రసన్నర

Jun 25, 2023 | 01:03

ప్రజాశక్తి-రేపల్లె: ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించేందుకే సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ

Jun 25, 2023 | 01:01

ప్రజాశక్తి-బాపట్ల: సాహితీ క్షేత్రంలో అక్షరాల పంటలు పండించే హాలికుడిగా బాపట్ల జిల్లా డిసిఆర్‌బి డిఎస్‌పి గోలి లక్ష్మయ్య అక్షర సేవలు అనిర్వచనీయమని బివిఎస్‌కే ట్రస్ట్‌ అధినేత డాక్టర్‌ శరత్‌ బోస్‌ అన్న

Jun 24, 2023 | 01:59

ప్రజాశక్తి-బాపట్ల: చెరుకుపల్లి మండలం ఉప్పాలవారి గ్రామంలో జరిగిన సంఘటన జిల్లాలో మరోసారి పునరావృతం కాకుండా చూడాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పేర్కొన్నారు.

Jun 24, 2023 | 01:56

ప్రజాశక్తి-అద్దంకి/మద్దిపాడు: రైతులు, పేదల పట్ల సిఎం జగన్మోహన్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.