Bapatla

Jul 01, 2023 | 16:05

ప్రజాశక్తి -కారంచేడు(బాపట్ల) : మండలంలోని తిమిడితపాడు, ఆదిపూడి గ్రామాలలో జగనన్న సురక్ష మొదటి రోజు కార్యక్రమం శనివారం ప్రారంభించారు.

Jun 30, 2023 | 23:57

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్లలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు నూతన శాఖను బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టరు చామకూరి శ్రీధర్‌ శుక్రవారం ప్రారంభించారు.

Jun 30, 2023 | 23:54

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిపడి ఉన్న ఘటన మండల పరిధిలోని రాజుపాలెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. మార్టూరు సీఐ షేక్‌ థెరిసా ఫిరోజ్‌ కథనం ప్రకారం..

Jun 30, 2023 | 23:50

ప్రజాశక్తి-చీరాల: పెంచిన విద్యుత్తు చార్జీలకు నిరసనగా చీరాల విద్యుత్తు డివిజనల్‌ కార్యాలయం ఎదుట వామపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

Jun 30, 2023 | 10:14

ప్రజాశక్తి-బాపట్ల : ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే పాట తెలుగు నాట ప్రతి నోట పాడించి జాతీయతా భావాలను పెంపొందించిన దేశభక్తకవి రాయప్రోలు సుబ్బారా

Jun 30, 2023 | 01:11

ప్రజాశక్తి-రేపల్లె: ప్రభుత్వ వైద్యశాలలోని రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో బ్లడ్‌ కాంపోనెంట్స్‌ స్టోరేజ్‌ సెంటర్‌ను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు ప్రారంభించారు.

Jun 30, 2023 | 01:06

ప్రజాశక్తి-చెరుకుపల్లి: చెరుకుపల్లిలో రెండో రోజు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.

Jun 30, 2023 | 01:03

ప్రజాశక్తి-బాపట్ల: ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ పెంచి అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని జులై 10, 11 తేదీల్లో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నాకు దిగుతున్నట్లు అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

Jun 30, 2023 | 01:00

ప్రజాశక్తి-సంతమాగులూరు: పేదలను ధనికుల్ని చేయాలన్నదే టిడిపి అధినేత చంద్రబాబు లక్ష్యమని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు.

Jun 29, 2023 | 16:03

ప్రజాశక్తి-భట్టిప్రోలు: వెల్లటూరు రోడ్డులోని హెరిటేజ్ పాల ఫ్యాక్టరీని మూసివేస్తున్న నేపథ్యంలో అందులో పని చేస్తున్న కార్మికులకు లేబర్ యాక్ట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాల

Jun 29, 2023 | 12:19

విద్యుత్తు చార్జీల పేరుతో దోపిడీ చేస్తున్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలు రద్దు చేయాలి అంటూ నిరసన

Jun 29, 2023 | 00:18

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: నేరాల నియంత్రణకు, నేర పరిశోధనకు సీసీ కెమెరాలు పాత్ర కీలకమైందని జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ తెలిపారు.