Bapatla

Jul 07, 2023 | 00:53

ప్రజాశక్తి-చెరుకుపల్లి: ఈ నెల 8,9 తేదీలలో నరసరావుపేటలో జరిగే రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు ఐదుగురు ఎంపికైనట్లు ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్

Jul 07, 2023 | 00:50

ప్రజాశక్తి-అద్దంకి: సంతమాగులూరు మండలం అడ్డరోడ్డులోని గెస్ట్‌ హౌస్‌లో బల్లికురవ, సంతమాగులూరు మండలాలలోని కొమ్మాలపాడు, వల్లాపల్లి, అంబడిపూడి, కొమ్మినేనివారి పాలెం గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కా

Jul 07, 2023 | 00:47

ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు మండలం బోడవాడ గ్రామలోని ఎస్సీ కాలనీలో సిసి రోడ్డు, ఇతర పలు అభివృద్ధి కార్యక్రమాలకు పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్‌ శంకుస్థాపన చేశారు.

Jul 07, 2023 | 00:45

ప్రజాశక్తి-పంగులూరు: పంగులూరు మండలంలోని నూజెళ్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ వైసిపి నాయకులు కొండ్రగుంట రవిబాబు, తాళ్లూరి నరేంద్ర ఆధ్వర్యంలో కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఒంగోలు సహకారంతో గురువారం

Jul 07, 2023 | 00:41

ప్రజాశక్తి-రేపల్లె: బాబూ జగ్జీవన్‌రాం సేవలు చిరస్మరణీయమని టిడిపి నాయకులు క్రాంతి సుమన్‌బాబు అన్నారు.

Jul 06, 2023 | 01:08

ప్రజాశక్తి- కొల్లూరు : అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ బాపట్ల జిల్లా ఉపాధ్యక్షురాలు కామేశ్వరి డిమాండ్‌ చేశారు.

Jul 06, 2023 | 01:07

ప్రజాశక్తి-అద్దంకి : అద్దంకి పట్టణంలోని ప్రధాన రహదారిపై శ్రీ కమటేశ్వరాలయం వెనుక వైపు ఉన్న తొలి పద్యశాసనాన్ని చరిత్రకారులు బుధవారం సందర్శించారు.

Jul 06, 2023 | 01:06

యద్దనపూడి : మండల పరిధిలోని సూరవరపుపల్లి గ్రామంలో రూ.11లక్షలతో సిమెంట్‌ రోడ్డును నిర్మించినట్లు గ్రామ సర్పంచి సన్నెబోయిన వెంకటప్పయ్య తెలిపాడు.

Jul 06, 2023 | 01:03

ప్రజాశక్తి అద్దంకి : సంతమాగులూరు మండల పరిధిలోని పరిటాలవారిపాలెం, కుందుర్రు ,మామిళ్ళపల్లి మరియు మక్కెనవారిపాలెం గ్రామాల టిడిపి నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ బుధవారం సమీక్షా స

Jul 06, 2023 | 00:59

ప్రజాశక్తి-చీరాల : వ్యవసాయ ప్రయోగ శాలలతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా తెలిపారు.

Jul 06, 2023 | 00:57

ప్రజాశక్తి- అద్దంకి : ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ వారోత్సవాలలో భాగంగా అంద్దంకి బ్రాంచి యూనియన్‌ ఆర్థిక సహకారంతో శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద శ్ర

Jul 06, 2023 | 00:55

ప్రజాశక్తి-రెపల్లె : విజయవాడలోని తుమ్మలపల్లి క్షత్రీయ కళాక్షేత్రంలో ఈనెల 11న నిర్వహిస్తున్న నాయీ బ్రాహ్మణ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు యడ్లపల్లి కిషోర్‌ బాబు కోరారు.