Bapatla

Jul 05, 2023 | 01:34

ప్రజాశక్తి-బాపట్ల: భారత స్వాతంత్య్ర చరిత్రలో ఒక మహౌజ్వల శక్తి, విప్లవాగ్ని రగిలించిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు.

Jul 05, 2023 | 01:30

ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జన్మది నోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Jul 05, 2023 | 01:26

ప్రజాశక్తి-చీరాల: ఉమ్మడి రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు, తమిళనాడు మాజీ గవర్నర్‌, తెలుగు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అని ఎమ్మెల్యే కర

Jul 05, 2023 | 01:11

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామంలోని పరభూముల నుండి దుద్దుకూరు వాగుకు ఉత్తరముగా ఉన్న తూర్పు బాడవ భూములలో మద్దిరాల వాగు వరకు యరకాలువ మరియు వాటర్‌ షెడ్‌/చెక్‌ డ్యాం నిర్మాణ

Jul 05, 2023 | 01:07

ప్రజాశక్తి-కనిగిరి: ఉమ్మడి ప్రకాశం జిల్లాల టిడిపి నేతలు వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Jul 05, 2023 | 01:02

ప్రజాశక్తి-కనిగిరి: రోజు రోజుకూ మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపుల నిరోధానికి తగిన చర్యలు తీసుకోవా లని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Jul 05, 2023 | 00:55

ప్రజాశక్తి-చీరాల: న్యాయవాదులు ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని భారత న్యాయవాదుల సంఘం (ఐఏఎల్‌) నాయకులు డిమాండ్‌ చేశారు.

Jul 04, 2023 | 01:19

ప్రజాశక్తి-పంగులూరు: గత సంవత్సరం సాగుకు ఉపయోగించవలసిన మినుము విత్తనాలను, రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఈ సంవత్సరం ఇచ్చి రైతాంగాన్ని మోసం చేయాలని చేసిన ప్రయత్నం విఫలమైంది.

Jul 04, 2023 | 01:17

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల నియోజక వర్గంలోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యమని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌ వేగేశన నరేంద్రవర్మ అన్నారు.

Jul 04, 2023 | 01:15

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: కౌలు రైతు హక్కు పత్రాల మంజూరుకు ప్రభుత్వం చొరవ చూపాలని కౌలు రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు రాధాకృష్ణ, సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌.గంగయ్య డిమాండ్‌ చేశారు.

Jul 04, 2023 | 01:08

ప్రజాశక్తి-బాపట్ల: పిఎసిఎస్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో ఉద్యోగులు సోమవారం బాపట్ల పాత బస్టాండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వ

Jul 03, 2023 | 15:31

 జర్నలిస్టు తులసి చందుపై బెదిరింపులను ఖండిస్తున్నాం  ప్రజాశక్తి-చీరాల: సమాజంలో ఫోర్త్ పిల్లర్ గా ఉన్న మీడియా వ్యవస్థపై దాడులు