Bapatla

Jul 14, 2023 | 02:06

ప్రజాశక్తి-చీరాల: బాపట్ల జిల్లా సిఐటియు వర్క్‌ షాపును ఈ నెల 15,16 తేదీలలో చీరాల మండలం వాడ రేవులో నిర్వహిస్తున్నామని, ఈ వర్క్‌షాప్‌ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ మజుందార

Jul 14, 2023 | 02:01

ప్రజాశక్తి-చీరాల: వైసిపి జనసేన శ్రేణుల మధ్య గురు వారం సాయంత్రం మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం..

Jul 14, 2023 | 01:57

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మంగళవారం జరిగిన టిడిపి సంఘీభావ యాత్రలో మాజీమంత్రి నక్కా ఆనందబాబు వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం భట్టిప్రోలు రథం సెంటర్లో వైసిపి నాయకులు చంద్రబాబు, ఆనందబాబుల దిష్టిబొమ్మలను దగ్ధం

Jul 14, 2023 | 01:54

ప్రజాశక్తి-రేపల్లె: ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితమైన ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని రెవెన్యూ డివిజన్‌ అధికారి జగన్నాథం పార్థసారధి అన్నారు.

Jul 13, 2023 | 00:50

ప్రజాశక్తి-రేపల్లె: రాష్ట్ర ప్రభుత్వం పేదప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు.

Jul 13, 2023 | 00:45

ప్రజాశక్తి-చీరాల: ఎన్‌సిసిలో శిక్షణ తీసుకున్న విద్యార్థులు క్రమశిక్షణతో పాటు ఆత్మ స్థైర్యం కలిగి ఉంటారని 23వ ఆంధ్రా బెటాలియన్‌ కమాండింగ్‌ అధికారి కల్నల్‌ సునీల్‌ గౌతమ్‌ అన్నారు.

Jul 13, 2023 | 00:43

ప్రజాశక్తి-చీరాల: మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీలో ఉన్న శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని సంచార జాతుల సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తుల దుర్గారావు వైసిపి నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ బాబును జగన

Jul 13, 2023 | 00:40

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌ వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో బాపట్ల టిడిపి కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ అపూర్వ స్పందన లభిస్తోంది.

Jul 13, 2023 | 00:37

ప్రజాశక్తి-వేటపాలెం: వేటపాలెం మండలం దేశాయిపేట సాయినగర్‌కు చెందిన టిడిపి కార్యకర్త బొడ్డు నాగమల్లేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న లోకేష్‌ యువగళం పాదయాత్ర కమిటీ ఆదేశాల మేరకు

Jul 13, 2023 | 00:33

ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్రవ్యాప్త ఆశ వర్కర్ల సమస్యలపై ఈ నెల 18న డిఎంహెచ్‌ఓ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాను జయ ప్రదం చేయాలని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షు రాలు డి ధనలక్ష్మి పిలుపునిచ్చారు.

Jul 12, 2023 | 00:39

ప్రజాశక్తి-చీరాల: కుందేరు ఆధునీకరణ, ప్రజా ప్రయోజనాలు కాపాడటంపై ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరిని ప్రకటించాలని సిపిఎం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ భవన్లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల ప

Jul 12, 2023 | 00:14

ప్రజాశక్తి-పర్చూరు: వచ్చే ఏడాది రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ స్థానాలకు జరుగనున్న సాధారణ ఎన్నికలకు అవసరమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యాచరణ ప్రణాళికను