Bapatla

Jul 11, 2023 | 00:41

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: హర్షిణి కళాశాలల్లో విద్య అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి రానున్న రోజుల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఆ విద్యాసంస్థల

Jul 11, 2023 | 00:39

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: అరాచక పాలనకు అంతం పలకటమే లక్ష్యంగా అశేష జనావళి అడుగులతో యువగళం ముందుకు సాగుతుందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.

Jul 11, 2023 | 00:38

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: కువైట్‌ వంటి ఇతర దేశాలకు వెళ్లి డబ్బు సంపాదించాలనే మోజుతో గుడ్డిగా ఏజన్సీలను నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ప్రజలకు సూచించారు.

Jul 11, 2023 | 00:32

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: సహకార సంఘాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నవీకరణ ప్రక్రియను అధికారులు చేపట్టాలని జిల్లా కలెక్టరు పి రంజిత్‌ బాషా ఆదేశించారు.

Jul 11, 2023 | 00:26

ప్రజాశక్తి-కర్లపాలెం: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎంతో కష్టపడి పని చేస్తున్నారని, ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు.

Jul 11, 2023 | 00:23

ప్రజాశక్తి-బాపట్ల: ఎవరు వద్దన్నా .. ఎవరు కాదన్నా..

Jul 10, 2023 | 16:52

ప్రజాశక్తి-మేదరమెట్ల : వచ్చే నెలలో జరగబోయే బాపట్ల జిల్లా అభివృద్ధిపై, కొరిసిపాడు మండలంలోని కొరిశపాడు గ్రామంలో ఉన్న ఎర్రం చిన్న పోలిరెడ్డి ఎత్తిపోతల పథక నిర్మాణంపై మండలి స

Jul 10, 2023 | 14:25

ప్రజాశక్తి-అద్దంకి : ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని అతి వేగంగా వచ్చి లారీ ఢీకొన్న ఘటనలో మహిళ మృతి చెందింది.

Jul 10, 2023 | 01:17

ప్రజాశక్తి-పంగులూరు: చదువుకునే ప్రతి ఒక్కరికీ చేతిరాత ఎంతో ముఖ్య మని, చేతిరాత ద్వారా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా గుర్తించే అవకాశం ఉందని గంగవరం వలేటి కృష్ణయ్య ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు

Jul 10, 2023 | 01:13

ప్రజాశక్తి-బాపట్ల: నేటి తరాన్ని పుస్తక పఠనం వైపు దృష్టి మళ్లించడానికి పలు సంస్థలు మరో గ్రంథాలయ ఉద్యమానికి శ్రీకారం చుట్టాయని భావపురి పుస్తకోద్యమ సమితి అధ్యక్షుడు పిసి సాయిబాబా ఉన్నారు.

Jul 10, 2023 | 01:11

ప్రజాశక్తి-పంగులూరు: విద్యోన్నతి ఫౌండేషన్‌ ద్వారా 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలో అత్యున్నత ప్రతిభ ఘనపరిచిన 15 మందికి ఆదివారం నగదు బహుమతిని అందజేశారు.

Jul 10, 2023 | 00:18

ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: ఛందోలు గ్రామానికి చెందిన సయ్యద్‌ ఫిసల్‌ నియాజ్‌ (గన్‌ పంతులు మనుమడు) అనే యువకుడు షూటింగ్‌ విభాగంలో పతకాలు సాధించాడు.