Bapatla

Jul 16, 2023 | 01:40

ప్రజాశక్తి-బాపట్ల: సూర్యలంక బాధితులను బాపట్ల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు కట్టా శ్రీనివాసరావు, గుదే రాజారావు పరామర్శించారు.

Jul 16, 2023 | 01:36

ప్రజాశక్తి-చీరాల: 1985 జూలై 17న కారంచేడులో జరిగిన దారుణ మారణకాండకు నేటితో 38 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్థానిక విజయనగర్‌ కాలనీ సమీపంలో ఉన్న కారంచేడు మృతవీరుల రుధిరక్షేత్రం వద్ద జులై 17న ఉదయ

Jul 16, 2023 | 01:33

ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: ప్రజలకు మరింత చేరువ అవటమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సురక్ష పథకాన్ని రూపొందించారని శాసన సభ్యులు కోన రఘుపతి అన్నారు.

Jul 16, 2023 | 01:29

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు మండలంలో శనివారం పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.

Jul 15, 2023 | 16:35

ప్రజాశక్తి - వేమూరు, బాపట్ల జిల్లా : రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దఎత్తున చర్యలు తీసుకున్నారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మం

Jul 15, 2023 | 11:08

బాపట్ల : ట్రాక్టర్‌ బోల్తాపడి వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం బాపట్ల టౌన్‌ ఔటర్‌ రింగురోడ్డు బైపాస్‌లో మచ్చావారిపాలెం వద్ద ఫ్లైఓవర్‌ వంతెన పై జరిగింది.

Jul 15, 2023 | 01:39

ప్రజాశక్తి-భట్టిప్రోలు: ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అయిన దృష్ట్యా రైతులకు ఇబ్బంది లేకుండా కాలువలు శుభ్రం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు.

Jul 15, 2023 | 01:37

ప్రజాశక్తి-చీరాల: కుందేరు ప్రాంతం అంతా రోజురోజుకూ ఆక్రమణకు గురై అక్రమ నిర్మాణాల కట్టడాల్లో కుచించుకు పోతోందని, భవిష్య త్తులో వరద ముంపు ఎదురైతే నీటి పారుదల లేక చీరాల ప్రాంతం మునిగి పోవడం ఖాయమని దళిత

Jul 15, 2023 | 01:35

ప్రజాశక్తి-నగరం: మండలంలోని పెదపల్లి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి వేమూరి రమేష్‌బాబు వ్యవసాయ విస్తరణ అధికారి నాగ శ్రీనివాసరావుతో కలిసి విత్తనాల దుకాణాలు తనిఖీ చేశారు.

Jul 15, 2023 | 01:30

ప్రజాశక్తి-బల్లికురవ రూరల్‌: జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా సమస్యలన్నిటికీ త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని శాప్‌ నెట్‌ చైర్మన్‌, వైసిపి అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాచిన కృష్ణ చైతన్య అన్నారు.

Jul 14, 2023 | 17:12

ప్రజాశక్తి-భట్టిప్రోలు: సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అద్దేపల్లి భట్టిప్రోలు మండలంకు చెందిన కుందేటి అంజని మరియు బొందలపాటి శ్రీలక్ష్మిలు ఈరోజు విడుదల చేసిన IIITలో సీ

Jul 14, 2023 | 02:12

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: గర్భిణుల్లో రక్తహీనత, పోషణలోపం నివారణకు వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా ఆదేశించారు.