Bapatla

Jul 17, 2023 | 02:13

ప్రజాశక్తి-బాపట్ల: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేసిన వైసీపీ మహిళ అధ్యక్షురాలు పోతుల సునీత చర్యలను నిరసిస్తూ ఆదివారం బాపట్ల పార్లమెంటు నియోజక

Jul 17, 2023 | 02:10

ప్రజాశక్తి-పంగులూరు: ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారం, ఆలోచనలో మార్పు చేసుకుని, వ్యాయామం చేయడం ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యాన్ని పెంచు కోవచ్చని, ప్రజా రోగ్య వేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ కె రఘుచంద్‌ అన

Jul 17, 2023 | 02:00

ప్రజాశక్తి-చీరాల: రెవెన్యూ సేవలను ప్రజలకు సకాలంలో అందిస్తూ అందరికీ సుపరిచతులుగా మంచి పేరు తెచ్చుకున్న తహశీల్దారు జీవిగుంట ప్రభాకర్‌రావు చీరాల తహశీల్దారుగా బాధ్యతలు చేపట్టి సంవత్సర కాలం అవుతున్న సంద

Jul 17, 2023 | 01:58

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: రౌడీ షీటర్లు, పాత నేరస్తులు చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటే జిల్లా బహిష్కరణ శిక్ష విధించడానికి కూడా వెనుకాడబోమని ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు.

Jul 17, 2023 | 01:54

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: వస్త్ర వ్యాపారం కారణంగా చిన ముంబయిగా పేరుగాంచిన వలపర్లలో స్టేట్‌ బ్యాంకు అఫ్‌ ఇండియా ఏటీఎం ద్వారా స్థానికులతో బాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఖాతాదారులు నిత్యం లక్షల్లో లా

Jul 17, 2023 | 01:44

ప్రజాశక్తి-బల్లికురవ రూరల్‌: స్త్రీశక్తిని మహాశక్తిగా తీర్చిదిద్దిన ఘనత టీడీపీదే అని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.

Jul 17, 2023 | 01:38

ప్రజాశక్తి-పంగులూరు: మానవులంతా ఒక్కటే అని, ముస్లింలు, హిందువులు కలిసిమెలిసి జీవించాలని, ఇస్లాం గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించా లని అహ్లేహదిస్‌ కమిటీ, నూర్‌బాషా సంఘ పెద్దలు అన్నారు.

Jul 16, 2023 | 15:46

ఎస్పీ ఆదేశాలతో..చీరాలలో కార్డన్ సెర్చ్..   టూటౌన్ స్టేషన్ పరిధిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన సిఐ సోమ శేఖర్ 

Jul 16, 2023 | 15:12

ప్రజాశక్తి-చీరాల : రెవెన్యూ సేవలను ప్రజలకు సకాలంలో అందిస్తూ అందరికి సుపరిచతులుగా మంచి పేరు తెచ్చుకున్న తాసిల్దార్ జీవిగుంట ప్రభాకర్ రావు చీరాల తాసిల్దారుగా బాధ్యతలు చేపట్

Jul 16, 2023 | 01:52

ప్రజాశక్తి-చీరాల: రాష్ట్రంలో లక్షలాది మంది ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు, స్కీం వర్కర్లు కనీస వేతనాలు అమలు కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం కంటే

Jul 16, 2023 | 01:49

ప్రజాశక్తి-చీరాల: చేనేత మరియు రైతాంగ సమస్యలపై శాసనసభలో అనేకసార్లు ప్రస్తావిస్తూ వారి సమస్యలకు అహర్నిశలు కృషి చేసిన మాజీ శాసనసభ్యులు సజ్జా చంద్రమౌళి సేవలు అందరికీ ఆదర్శనీయమని టిడిపి సీనియర్‌ మహిళ నా

Jul 16, 2023 | 01:42

ప్రజాశక్తి-కొల్లూరు: జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా కొల్లూరు మండలం పోతర్లంక గ్రామంలో శనివారం 11 రకాల ధ్రువీకరణ పత్రాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున లబ్ధిదారులకు అందజేశారు.