Bapatla

Jul 18, 2023 | 23:52

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: బాపట్లనియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.

Jul 18, 2023 | 23:49

ప్రజాశక్తి-బల్లికురవ రూరల్‌: అప్పటివరకు తోటి విద్యార్థులతో స్కూల్లో ఆడుతూ పాడుతూ గడిపి ఇంటికి వెళుతున్న తరుణంలో ఆటో రూపంలో చిన్నారిని మృత్యువు కబళించిన ఘటన మండలంలో జరిగింది.

Jul 18, 2023 | 01:46

ప్రజాశక్తి-రేపల్లె: రేడియాలజిస్ట్‌, గైనకాలజిస్ట్‌ రిఫరెన్స్‌ లేకుండా స్కానింగ్‌లు చేయవద్దని, అవసరమైన గర్భిణులకు మాత్రమే స్కానింగ్‌ చేయాలని ఆర్డీవో జగన్నాథం పార్థసారథి చెప్పారు.

Jul 18, 2023 | 01:43

ప్రజాశక్తి-చీరాల: మాజీ ఎమ్మెల్యే, పర్చూరు వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్‌ సోమవారం పాముకాటుకు గురయ్యాడు. ఆమంచి వర్గీయులు తెలిపిన వివరాల ప్రకా రం..

Jul 18, 2023 | 01:41

ప్రజాశక్తి-చీరాల: విద్యార్థి ఉప్పాల అమర్నాథ్‌ గౌడ్‌ మృతికి కారకులైన నిందితులను తక్షణమే ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు.

Jul 18, 2023 | 01:37

ప్రజాశక్తి-కొల్లూరు: కొల్లూరు మండలం క్రాప గ్రామంలో పోస్టాఫీసులో సుమారు 60 మంది పైగా చేసుకున్న 30 లక్షల డిపాజిట్లను తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కొల్లూరు హెడ్‌ పోస్టాఫీస్‌ వద్ద సిపిఎం

Jul 18, 2023 | 01:34

ప్రజాశక్తి-భట్టిప్రోలు: తెలుగు పిజి సెట్‌లో కాకుమాను నవ్యకు స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు లభించింది.

Jul 18, 2023 | 01:09

ప్రజాశక్తి-పర్చూరు: రోటరీ క్లబ్‌ ఆఫ్‌ పర్చూరు సెంట్రల్‌ ఆధ్వర్యంలో పర్చూరులోని రోటరీ భవనం వద్ద విద్యార్థినులకు పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని 57 సైకిళ్లను అందజేశారు.

Jul 18, 2023 | 00:44

ప్రజాశక్తి-బల్లికురవ రూరల్‌: ఓట్లు తొలగింపు, నూతన ఓట్లు చేర్పులపై టిడిపి నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.

Jul 18, 2023 | 00:38

ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రి ముఖ ద్వారం వద్ద ఉన్న రోగులను ఆయన ఆప్యాయంగా పలకరించారు.

Jul 17, 2023 | 15:59

ప్రజాశక్తి - రేపల్లె : రేడియోలజిస్ట్, గైనేకాలజిస్ట్ రిఫరెన్స్ లేకుండా స్కానింగ్ లు చేయవద్దని, అవసరమైన గర్భిణీ స్త్రీలకు మాత్రమే స్కానింగ్ చేయాలని ఆర్డీవో జగన్నాథం పార్థసా

Jul 17, 2023 | 02:16

ప్రజాశక్తి-బాపట్ల: వ్యవసాయం కౌలు రైతులపైనే అధిక శాతం ఆధారపడి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య అన్నారు.