Bapatla

Jul 21, 2023 | 01:15

ప్రజాశక్తి-అద్దంకి: నర్సరీ యాజమాన్యాల వారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్లు చేయించుకుని లైసెన్సులను పొందాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి పి జెన్నెమ్మ అన్నారు.

Jul 21, 2023 | 01:09

ప్రజాశక్తి-చీరాల: ఒంగోలులో జరిగిన ఘటనలో సోషల్‌ మీడియా ద్వారా ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన గిరిజన యువకుడు నవీన్‌ను గాయపరిచి అతడిపై మూత్రం పోసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్ష

Jul 21, 2023 | 01:05

ప్రజాశక్తి-చీరాల: 23వ ఆంధ్రా బేటాలియన్‌ ఎన్‌సిసి క్యాడెట్స్‌కు నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూనియర్స్‌ ఉమెన్స్‌ ఫైరింగ్‌ విభాగంలో బంగారు పతకం సాధించిన సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ విద్యార్థిని నేహారామ్‌శ్

Jul 21, 2023 | 01:02

ప్రజాశక్తి-అద్దంకి: రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు.

Jul 19, 2023 | 23:46

ప్రజాశక్తి-కర్లపాలెం: బాపట్ల కేంద్రంగా పెట్టుబడులతో పరిశ్రమలు నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన ఛాయిస్‌ క్యానింగ్‌ పరిశ్రమ ప్రతినిధులను స్ఫూర్తిగా అభినందిస్తున్న

Jul 19, 2023 | 23:44

ప్రజాశక్తి-సంతమాగులూరు: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ తెలిపారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం సంతమాగులూరు పోలీస్‌ స్టేషన్‌ను ఆయన సందర్శించారు.

Jul 19, 2023 | 23:33

ప్రజాశక్తి-బాపట్ల: గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ 4వ రాష్ట్ర మహాసభలు జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో బాపట్ల ఎన్జీవో హోంలో బుధవారం అట్టహాసంగా జరిగా యి.

Jul 19, 2023 | 23:14

ప్రజాశక్తి-సంతమాగులూరు: పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర శాప్‌ నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జి బాచి

Jul 19, 2023 | 23:09

ప్రజాశక్తి-పంగులూరు: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెలాఖరులో అద్దంకి నియోజక వర్గంలో జరగనున్న నేపథ్యంలో పాదయాత్రను జయప్రదం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని,

Jul 19, 2023 | 00:08

ప్రజాశక్తి-కర్లపాలెం: బాపట్ల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యమని, తెలుగుదేశం పార్టీతోనే ప్రజలందరి భవిష్యత్‌కు గ్యారంటీ అని టిడిపి బాపట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి వే

Jul 19, 2023 | 00:04

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలోని హోంగార్డుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా 'హోంగార్డ్స్‌ దర్బార్‌' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

Jul 18, 2023 | 23:55

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: సూర్యలంక సముద్ర తీరానికి వచ్చే యాత్రికులకు మెరుగైన రక్షణ కల్పించడం కోసం వాచ్‌ టవర్లను నిర్మించామని ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ తెలిపారు.