Bapatla

Jul 31, 2023 | 23:54

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా

Jul 31, 2023 | 00:51

ప్రజాశక్తి-వేటపాలెం: మణిపూర్‌లో జరుగుతున్న దురాగతాలను నిరసిస్తూ వేటపాలెంలో ఆదివారం క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు.

Jul 31, 2023 | 00:48

ప్రజాశక్తి-బాపట్ల: స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బాపట్ల టౌన్‌ అధ్యక్షులు శిఖరం ఫణిరాజశయన్‌ అన్

Jul 31, 2023 | 00:46

ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం రివర్స్‌ టెండర్ల పేరుతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిచి పోయాయని తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ విమర్శించారు.

Jul 31, 2023 | 00:40

ప్రజాశక్తి-వేటపాలెం: వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో పత్తిపాటి సుబ్బారావు నివాసం వద్ద మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

Jul 31, 2023 | 00:37

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని పల్లెకోన గ్రామానికి చెందిన గ్రేస్‌ ఫౌండేషన్‌ అధినేత కైతేపల్లి షాలేం రాజ్‌, జోత్స్నల కుమారుడు యశ్వంత్‌ రారు 2023-సూపర్‌ కిడ్‌ అవార్డును అందుకునట్లు ఫౌండేషన్‌ సభ్యుల

Jul 31, 2023 | 00:34

ప్రజాశక్తి-బాపట్ల: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలలో భాగంగా బాపట్లలో తెలుగుదేశం పార్టీ బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ నిర్విఘ్నంగా

Jul 31, 2023 | 00:27

ప్రజాశక్తి-చీరాల: పట్టణ నడిబొడ్డులో ఉన్న నెహ్రూ కూరగాయల మార్కెట్‌ సమీపాన ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని ఆ ప్రాంత వాసులందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Jul 30, 2023 | 01:41

ప్రజాశక్తి-వేటపాలెం: నివేశ స్థలాల పంపిణీకి లేఅవుట్‌ సిద్ధమైంది. లబ్ధిదారుల 20 ఏళ్లనాటి సొంతింటి కల తీరనున్నది.

Jul 30, 2023 | 01:38

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండల కేంద్రం భట్టిప్రోలులో రోజు రోజుకూ ట్రాఫిక్‌ సమస్య జటిలమవుతోంది.

Jul 30, 2023 | 01:25

ప్రజాశక్తి-వేటపాలెం: జివికెసి ఎయిమ్‌ ఫర్‌ సేవ వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులకు భోజన ప్లేట్స్‌ పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో శనివారం పంపిణీ చేశారు.

Jul 30, 2023 | 01:21

ప్రజాశక్తి-కొల్లూరు: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు పసుపు, కంద పంటలకు చాలా ఉపయోగమని రైతులు చెబుతున్నారు. కొల్లూరు మండల పరిధిలోని లంక గ్రామాల్లో పసుపు కంద ఎక్కువగా సాగు చేస్తారని అన్నారు.