Bapatla

Jul 30, 2023 | 00:14

ప్రజాశక్తి-చీరాల

Jul 29, 2023 | 02:05

ప్రజాశక్తి-చీరాల: పౌష్టిక ఆహారంతోనే మంచి ఆరోగ్యం లభిస్తుందని విద్యార్థులు అందరూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష్య కార్యదర్శులు శ్రీదేవి పి శ్రీకాంత్‌ అన్నారు.

Jul 29, 2023 | 02:03

ప్రజాశక్తి-చెరుకుపల్లి: సమగ్ర భూ సర్వే ద్వారా భూములకు ఖచ్చితమైన హద్దులు గుర్తించడం ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుందని మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు పైన రంగారెడ్డి అన్నారు.

Jul 29, 2023 | 02:00

ప్రజాశక్తి-అద్దంకి: అద్దంకి పట్టణంలో ఈ నెల 30వ తేదీ ఆదివారం సాయంత్రం జరుగుతున్న లోకేష్‌ యువగళం పాదయాత్ర, పాత బస్టాండ్‌ సెంటర్‌లో జరిగే భారీ బహిరంగ సభ జరుగుతున్న సందర్భంగా పట్టణ టిడిపి సీనియర్‌ నాయక

Jul 29, 2023 | 01:50

ప్రజాశక్తి-అద్దంకి: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టే యువ గళం పాదయాత్రను విజయ వంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలు, ప్రజలను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

Jul 28, 2023 | 15:52

ప్రజాశక్తి-యద్దనపూడి(బాపట్ల) : యద్దనపూడి నుండి పర్చూరు వెళ్లే రహదారి దారుణంగా తయారయింది వాహనం ఎదురొచ్చింది అంటే మరొక వాహనము పక్కకు తప్పుకోవడానికి అవకాశం లేదు రోడ్డు సైడ్

Jul 28, 2023 | 01:44

ప్రజాశక్తి-చీరాల: కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న ముఠా కార్మికుల కూలి రేట్లు పెంచి వారి సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు.

Jul 28, 2023 | 01:40

ప్రజాశక్తి-రేపల్లె: జగనన్న సురక్షా కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని ఆర్డీఓ జగన్నాథం పార్థసారథి తెలిపారు. పట్టణంలోని సీతారామ కళ్యాణ మండపంలో గురువారం సురక్షా ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Jul 28, 2023 | 01:37

ప్రజాశక్తి-చీరాల: చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కు ధీటుగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నామని ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుభాషిణి అన్నారు.

Jul 28, 2023 | 01:33

ప్రజాశక్తి-చీరాల: విద్యుత్‌ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించే వాటినే సత్వరమే పరిష్కరించేందుకే క్షేత్రస్థాయిలో అధికారులు విద్యుత్తు అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా సెషన్స్‌ జడ్జి వి

Jul 28, 2023 | 01:26

ప్రజాశక్తి-పంగులూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి మహిళ కృషి చేయాలని, పంగులూరు మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు గొట్టిపాటి

Jul 28, 2023 | 01:18

ప్రజాశక్తి-చీరాల: జగనన్న సురక్ష కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సేవలు జరుగుతున్నాయని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కరణం వెంకటేష్‌ అన్నారు.