ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: నిందితులు చట్టం నుంచి తప్పించుకోకుండా సమర్థవంతంగా కోర్టు ట్రయిల్ మానిటరింగ్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు.
పర్చూరు :సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సమరభేరి కార్యక్రమంలో భాగంగా అధిక ధరలు తగ్గించాలని, కరెంటు చార్జీలు తగ్గించాలని ఉద్యోగ కల్పన చేయాలని కోరుతూ సంతకాల సేకరణ నిర్వహిం
ప్రజాశక్తి-బాపట్ల: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం బాపట్ల పట్టణం ఉప్పరపాలెం శాఖ ఆధ్వర్యంలో గురువారం బాపట్ల పట్టణం 7వ వార్డులో కరపత్రాల పంపిణీ, సంతకాల సేకరణ అనంతరం పట్టణంలో
ప్రజాశక్తి-బాపట్ల: వివోఏల సమస్యల పరిష్కారానికి ఈ నెల 5న జిల్లా పిడి కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని విఓవోఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి పిలుపునిచ్చారు.
ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ఓటర్ల జాబితా నుంచి మృతుల పేర్ల తొలగింపు సమయంలో విచారణ జరపాకే తొలగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు.