బాపట్ల : భారత విద్యార్థి ఫెడరేషన్( ఎస్ఎఫ్ఐ) బాలికల టీం ఆధ్వర్యంలో రాఖీ పండుగ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజాశక్తి-బాపట్ల : రేపల్లె మండలం పిరాటలంక గ్రామానికి చెందిన కమతం శృతి బయోటెక్నాలజీ విభాగంలో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ను అందుకున్నార