Bapatla

Feb 18, 2023 | 01:54

ప్రజాశక్తి-చీరాల: ప్రస్తుత సమాజంలో పని ఒత్తిళ్లు, మారిన ఆహారపు అలవాట్లతో చిన్న వయసులోనే అనేకమంది గుండె సంబంధిత వ్యాధుల బారిన పడి గుండెపోటుతో మృతి చెందుతున్నారని, అయితే ఆ సందర్భంలో ప్రథమ చికిత్స అయి

Feb 18, 2023 | 01:53

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ప్రతి ఒక్క ద్విచక్ర వాహన చోదకుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించి ప్రయాణించాలని, జిల్లాలో రోడ్డు ప్రమాదాల వలన గడిచిన రెండు సంవత్సరాలలో మరణించిన వారిలో 43 శాతం మంది ద్విచక్ర వా

Feb 18, 2023 | 01:49

ప్రజాశక్తి-పంగులూరు: పంటలకు వచ్చే చీడపీడల దృష్ట్యా వాటిని తట్టుకొని నిలబడే నూతన వంగడాల వైపు ప్రస్తుతం రైతులు ఆసక్తిగా చూస్తున్నారని, నంద్యాల విత్తన పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త జయలక్ష్మి తెల

Feb 18, 2023 | 01:47

ప్రజాశక్తి-చీరాల: ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం పోరాటం చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న పిడిఎఫ్‌ పట్టభద్రుల అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థి పి బాబూరెడ్డిని గెలిపించాలని ప్

Feb 18, 2023 | 01:45

ప్రజాశక్తి-పంగులూరు: మండల కేంద్రమైన పంగులూరు నుంచి జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వెళ్లే రోడ్డు, అడుగడుగునా గుంతలమయంగా మారి ప్రయాణికులకు ఆటకాన్ని కలిగిస్తుంది.

Feb 18, 2023 | 01:31

ప్రజాశక్తి-కర్లపాలెం: పేదల సంక్షేమమే థ్యేయంగా సిఎం జగన్‌ పని చేస్తున్నారని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు.

Feb 18, 2023 | 01:27

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండల కేంద్రం భట్టిప్రోలులో అక్రమంగా తరలిస్తున్న 55 బస్తాల రేషన్‌ బియ్యాన్ని గురువారం గుంటూరు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు పట్టుకున్నారు.

Feb 17, 2023 | 00:02

చీరాల : మండల పరిధిలోని దేవినూతల పాఠశాలను జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌ సత్తార్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదులు, పలు రికార్డులను పరిశీలించారు.

Feb 17, 2023 | 00:00

ప్రజాశక్తి-బాపట్ల : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నివాస ప్రాంతంలోనే వికలాంగులకు రక్షణ లేదని భావపురి వికలాంఉల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు, జనసేన నాయకులు గోగన ఆదిశేషు ఆందోళన వ్యక్తం చేశారు.

Feb 16, 2023 | 23:59

ప్రజాశక్తి- అద్దంకి : రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అద్దంకి ఆర్‌టిసి బస్టాండ్‌ను పిపిపి విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నారు.

Feb 16, 2023 | 23:46

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పర్చూరు నియోజకవర్గ ఎలక్షన్‌ డిప్యూటీ తహశీల్దారు వాసుదేవరావు తహశీల్ధారు కార్యాలయంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.

Feb 16, 2023 | 23:44

ప్రజాశక్తి -భట్టిప్రోలు : మండల పరిధిలోని వెల్లటూరు గ్రామ సచివాలయాన్ని రేపల్లె ఆర్‌డిఒ పార్థసారథి గురువారం పరిశీలించారు.