Bapatla

Feb 16, 2023 | 23:43

ప్రజాశక్తి- అద్దంకి : అద్దంకి డిపోలోని 3 ఎకరాల స్థలాన్ని ప్రైవేటు పబ్లిక్‌ భాగస్వామ్యం (పిపిపి) పేరుతో 33 సంవత్సరాలు లీజు కు ఇవ్వటానికి వ్యతిరేకిస్తూ ఎస ్‌డబ్ల్యుఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్

Feb 16, 2023 | 23:40

ప్రజాశక్తి-భట్టిప్రోలు : దళిత నియోజకవర్గంలో దళితుల పైనే దాడులు జరిగితే పట్టించుకోని మంత్రికి పదవిలో కొనసాగే అర్హత లేదని దళిత హక్కుల పరి రక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి యాన్నం సురేష్‌ తెలిపారు.

Feb 16, 2023 | 23:39

ప్రజాశక్తి- అద్దంకి : మున్సిపల్‌ కార్మిలకు సమస్య పరిష్కరిం చాలని మున్సిపల్‌ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకుడు జి.

Feb 16, 2023 | 23:38

ప్రజాశక్తి - కర్లపాలెం : పేదల సంక్షేమమే థ్యేయంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నట్లు రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్‌, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు.

Feb 16, 2023 | 23:36

ప్రజాశక్తి-బాపట్ల : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాల 2022-23 క్రికెట్‌ జట్టును బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎంపిక చేసినట్లు ఎంపిక కమిటీ సభ్యులు శ్రీనివాస్‌ బుధవారం తెలిపారు.

Feb 16, 2023 | 15:01

ప్రజాశక్తి-అద్దంకి(బాపట్ల) : కోట్లాది రూపాయల విలువైన ఆర్టీసీ డిపోల ఆస్తులను పిపిపిల పేరుతో ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడాన్ని వ్యతిరేకించాలని ఎస్ డబ్ల్యూ ఎఫ్ రా

Feb 16, 2023 | 10:56

ప్రజాశక్తి-చీరాల (బాపట్ల) : కూలి పని కోసం ఇంటి నుండి సైకిల్‌ పై బయలుదేరి వ్యక్తిని విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఓ ఇంజినీరింగ్‌ కళాశాల బస్సు ఢీ కొటింది.

Feb 16, 2023 | 01:37

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇంకొల్లు మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఉన్న బ్యాలెట్‌ బాక్సులను తహశీల్దారు పి బ్రహ్మయ్య పరిశీలించారు.

Feb 16, 2023 | 01:33

ప్రజాశక్తి-చీరాల: యువగళం పాదయాత్రలో భాగంగా సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్రలో బుధవారం చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి ఎం

Feb 16, 2023 | 01:11

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు నరేంద్రవర్మ బాపట్లలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌కు దాతలు రూ.లక్ష విరాళం అందజేశారు.

Feb 16, 2023 | 01:03

ప్రజాశక్తి-వేటపాలెం: జిల్లా వ్యాప్తంగా జగనన్న కాలనీల గృహ నిర్మాణాలు టార్గెట్‌ పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పిడి ఎవిఎస్‌ఆర్‌కెవి ప్రసాద్‌ తెలిపారు.

Feb 16, 2023 | 01:00

ప్రజాశక్తి-పంగులూరు: రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.