Bapatla

Feb 25, 2023 | 01:32

ప్రజాశక్తి-రేపల్లె: బాపట్ల జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 27న జరుగు దివ్యాంగుల మహాధర్నాను జయప్రదం చేయాలని బాపట్ల జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం అధ్యక్షుడు కొమ

Feb 25, 2023 | 01:29

ప్రజాశక్తి-చీరాల: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది అని, బీజేపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయకుండా చివరి బడ్జెట్లో కూడా తీరని

Feb 24, 2023 | 00:57

ప్రజాశక్తి-చెరుకుపల్లి: గ్రామ పంచాయతీల పరిధిలోని సమస్యల పట్ల ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని పరిష్కరించాలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణరావు అన్నారు.

Feb 24, 2023 | 00:52

ప్రజాశక్తి-సంతమాగులూరు: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు కోరారు.

Feb 24, 2023 | 00:49

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్న బాధితులు మీరు ఉన్న చోటు నుంచే 8978777833 వాట్సాప్‌ నెంబర్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చునని జిల్లా ఎస్పి వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

Feb 24, 2023 | 00:42

ప్రజాశక్తి-నిజాంపట్నం: నిజాంపట్నం బస్టాండ్‌ సెంటర్లో ప్రయాణికుల సౌకర్యార్థం సులభ్‌ కాంప్లెక్స్‌ ను ఏర్పాటు చేసి ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించుటకు తమ వంతు కషి చేస్తున్నామని రాజ్యసభ సభ్యులు మోపిదే

Feb 24, 2023 | 00:40

ప్రజాశక్తి-చీరాల: నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రామాణాలను పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి అన్నారు.

Feb 24, 2023 | 00:37

ప్రజాశక్తి-చీరాల: శాసనమండలి ఎన్నికలను అధికారులందరూ సమిష్టి కృషితో సమర్థవంతంగా పూర్తి చేసేందుకు సహకరించాలని, ఎన్నికలలో ప్రిసైడింగ్‌ అధికారుల విధులు అత్యంత కీలకమైనవి అని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ డ

Feb 24, 2023 | 00:29

ప్రజాశక్తి-భట్టిప్రోలు: వాహనాలకు సరైన పత్రాలు లేకుండా రోడ్లపై తిప్పితే చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఆర్‌టిఒ ప్రసన్న లక్ష్మి తెలిపారు.

Feb 24, 2023 | 00:26

ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో యువజన వారోత్సవాల్లో భాగంగా 4 మండలాల ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పాటల పోటీలు నిర్వహించారు.

Feb 24, 2023 | 00:24

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలో గంజాయిని కట్టడిచేసేందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు.

Feb 22, 2023 | 23:57

ప్రజాశక్తి-భట్టిప్రోలు : అద్దేపల్లిలో గత మూడేళ్లుగా నిలిచిపోయిన ప్రధాన రహదారి నిర్మాణానికి ఇటీవల అడుగులు ముందుకు పడ్డాయి. సుమారు రూ.10 లక్షల వ్యయంతో ఈ రహదారి పనులు చేపట్టారు.