Bapatla

Feb 22, 2023 | 23:56

ప్రజాశక్తి- పంగులూరు : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో బుధవారం జరిగిన పలు కార్యక్రమాల్లో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పాల్గొన్నారు.

Feb 22, 2023 | 23:49

ప్రజాశక్తి -బాపట్ల జిల్లా : ప్రభుత్వ ఉద్యోగుల ఎపిఎఫ్‌ఆర్‌ఎస్‌ (ముఖ గుర్తింపు వ్యవస్థ) ఆధారిత హాజరు బాధ్యత డిడిఒలదేనని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ డాక్టర్‌ కె. శ్రీనివాసులు తెలిపారు.

Feb 22, 2023 | 23:48

ప్రజాశక్తి - నిజాంపట్నం : అధికారులు అంకితభావంతో పని చేయాలని ఎంపిపి మోపిదేవి విజయనిర్మల వెంకట హరినాథ్‌ బాబు తెలిపారు.

Feb 22, 2023 | 23:43

పజాశక్తి- చీరాల : ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసి నిస్వార్థ ప్రజా సేవకుడిగా తవనం చెంచయ్య పేరు తెచ్చుకున్నారని సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌.గంగయ్య తెలిపారు.

Feb 22, 2023 | 23:42

ప్రజాశక్తి -బాపట్ల జిల్లా : శాంతిభద్రతల పరిరక్షణలో ఎఆర్‌ సిబ్బంది పాత్ర కీలకమని ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

Feb 22, 2023 | 00:48

ప్రజాశక్తి-బాపట్ల: బీసీ కులాల రాజకీయ ఆర్థిక విద్య అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీసీ సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్‌ అన్నారు.

Feb 22, 2023 | 00:46

ప్రజాశక్తి-చీరాల: బిట్‌ ల్యాబ్స్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ, బెంగుళూరు ఆధ్వర్యంలో కంపెనీ హెచ్‌ఆర్‌ ప్రతినిధులు రాకేష్‌ బృందం ఆధ్వర్యంలో జరిగిన ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, సాంకేతికత పరీక్షల్లో చీరాల ఇంజన

Feb 22, 2023 | 00:43

ప్రజాశక్తి-అద్దంకి: హెచ్‌ఐవి బాధితుల పట్ల వివక్ష చూపకూడదని, అర్హులైన, నిరాదరణ గురైన మహిళలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా తన వంతు కృషి చేస్తానని అద్దంకి మున్సిపల్‌ కమిషనర్‌ తేళ్ల రవికుమార్‌ పేర్కొన్న

Feb 22, 2023 | 00:40

ప్రజాశక్తి-బాపట్ల: కారల్‌ మార్క్స్‌, ఫెడరిక్‌ ఏంగిల్స్‌ కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించిన 1848 ఫిబ్రవరి 21న రెడ్‌ బుక్‌ డేగా పరిగణిస్తున్నట్లు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్‌

Feb 22, 2023 | 00:38

ప్రజాశక్తి-పంగులూరు: మండలంలోని చందలూరు గ్రామంలోని, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉన్న ఆర్వో ప్లాంట్‌ ఆధునీకరణ పనులకు రూ.60 వేలను అందజేసిన, పాఠశాల పూర్వ విద్యార్థి రావూరి శివరామ ప్రసాద్‌కు అభినందన స

Feb 22, 2023 | 00:35

ప్రజాశక్తి-సంతమాగులూరు: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాలనను, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, ప్రతి ఒక్కరికీ వివరించాలని రాష్ట్ర శాప్‌ నెట్‌ ఛై

Feb 22, 2023 | 00:33

ప్రజాశక్తి-పంగులూరు: రైతులు పండించిన శనగలను కొనుగోలు చేసేందుకు, ప్రభుత్వం శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తల్లపనేని రామారావు కోరారు.