Bapatla

Mar 05, 2023 | 00:47

ప్రజాశక్తి-పంగులూరు: పంగులూరు మండలంలోని కొండమూరు, ముప్పవరం గ్రామాల్లోని మొక్కజొన్న పైరును శాస్త్రవేత్తలు శనివారం పరిశీలించారు.

Mar 05, 2023 | 00:45

ప్రజాశక్తి-సంతమాగులూరు: ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు పిడిఎఫ్‌ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని, శనివారం సంతమాగులూరులోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పల్నాడు జిల్లా ప్రజా సంఘాల నాయకులు, ఆయా కార్యాలయాల సిబ్

Mar 05, 2023 | 00:28

ప్రజాశక్తి-పంగులూరు: ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవం అయిన వారికి జననీ సురక్ష యోజన పథకం వర్తిస్తుందని, ఈ పథకం కింద బాలింత సంరక్షణకు రూ.ఐదు వేలు ఇస్తారని పంగులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డ

Mar 05, 2023 | 00:25

ప్రజాశక్తి-సంతమాగులూరు: మండలంలోని బండివారిపాలెం గ్రామం నుంచి లక్ష్మీపురం గ్రామం వరకు ఎనిమిది కిలోమీటర్లు నిడివి ఉన్న ఆర్‌అండ్‌బి రహదారి శిథిలావస్థకు చేరింది.

Mar 05, 2023 | 00:19

ప్రజాశక్తి-బాపట్ల: అత్యవసర సమయాల్లోనూ విధులు నిర్వర్తించే విద్యుత్‌ సిబ్బంది సేవలు అభినందనీయమని బాపట్ల పట్టణ విద్యుత్‌ ఏఈ పెరుగు శ్రీనివాసరావు అన్నారు.

Mar 04, 2023 | 16:02

ప్రజాశక్తి-చీరాల (బాపట్ల): ఎమ్మెల్సి ఎన్నికల వెబ్ కాస్టింగ్ శిక్షణా కార్యక్రమం శనివారం పురపాలక సంఘంలో జరిగింది.

Mar 04, 2023 | 00:25

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: ఇంకొల్లులోని సాగర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, పవన్‌ ఆగ్రో ఎంటర్‌ ప్రైజస్‌లో దుకాణాల్లో విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు.

Mar 04, 2023 | 00:21

ప్రజాశక్తి-వేటపాలెం: జిల్లాలో రేషన్‌ అక్రమ రవాణా ఆగటం లేదు. సివిల్‌ సప్లర్సు అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నా అక్రమార్కుల అరాచకం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

Mar 04, 2023 | 00:11

ప్రజాశక్తి-రేపల్లె: ఈ నెల 5వ తేదీన జరగనున్న భారత్‌ బచావో ఉమ్మడి గుంటూరు జిల్లా సదస్సును జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ప్రత్యూష సుబ్బారావు కోరారు.

Mar 04, 2023 | 00:08

ప్రజాశక్తి-బాపట్ల: జాతీయ పత్రికా రంగంలో తొలి జర్నలిస్టు సంఘాన్ని స్థాపించి తెలుగువారి సత్తా చాటిన కోటంరాజు రామారావు చిరస్మరణీయులని ప్రముఖ రచయిత్రి చిల్లర భవానీ దేవి అన్నారు.

Mar 04, 2023 | 00:05

ప్రజాశక్తి-సంతమాగులూరు: సామాన్య ప్రజల కోసం, నిరుద్యోగ యువత కోసం, వారి హక్కుల కోసం పోరాడే పిడిఎఫ్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులైన మీగడ వెంకటేశ్వరరెడ్డి, పి బాబురెడ్డిని గెలిపించాలని, శుక

Mar 04, 2023 | 00:01

ప్రజాశక్తి-పంగులూరు: శంకర్‌ నేత్రాలయం, అంధత్వ నివారణ సంస్థ సహకారంతో, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ పంగులూరు ఆధ్వర్యంలో, శుక్రవారం చందలూరు గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు.