Bapatla

Mar 03, 2023 | 23:56

ప్రజాశక్తి-చీరాల: పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని షాడో సంస్థ ప్రతినిధి రాజా సాల్మన్‌ అన్నారు.

Mar 03, 2023 | 23:31

ప్రజాశక్తి-భట్టిప్రోలు: బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని భట్టిప్రోలు గ్రామ సర్పంచ్‌ దారా రవికిరణ్మయి పేర్కొన్నారు.

Mar 03, 2023 | 23:27

ప్రజాశక్తి-బాపట్ల: మారుతున్న సాంకేతిక పరిజ్ఞాన మేధో మథనంతో ప్రపంచానికి అవసరమైన బృహత్తరమైన అభివృద్ధికి శ్రీకారం చుట్టొచ్చని విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సింగిశెట్టి గురునాథరా

Mar 03, 2023 | 15:38

 పరారీలో నిందితుడు  చీరాలా ఏరియా వైద్యశాలలో వృద్ధురాలకు చికిత్స అందిస్తున్న వైద్యులు  తమ వా

Mar 03, 2023 | 01:38

ప్రజాశక్తి-చీరాల, బాపట్ల జిల్లా: చీరాల ఐటిసి కంపెనీ వారు తమ రోజు వారీ అవసరాల కోసం మున్సిపాలిటి నుంచి 3 లక్షలకు పైగా తాగునీరు కావాలని చీరాల పురపాలక సంఘాన్ని కోరారు.

Mar 03, 2023 | 01:36

ప్రజాశక్తి-పంగులూరు: శాసనమండలి ఎన్నికల్లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న పిడిఎఫ్‌ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కౌలు రైతు సంఘం జిల్లా

Mar 03, 2023 | 01:32

ప్రజాశక్తి-భట్టిప్రోలు: భట్టిప్రోలు రెండో సచివాలయాన్ని గురువారం రేపల్లె ఆర్‌డిఒ పార్థసారథి తనిఖీ చేపట్టారు.

Mar 03, 2023 | 01:29

ప్రజాశక్తి-చీరాల: సచివాలయంలోని సిబ్బంది గ్రామ పరిధిలోని ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించాలని తహసీల్దార్‌ జీవిగుంట ప్రభాకరరావు అన్నారు.

Mar 03, 2023 | 01:25

ప్రజాశక్తి-రేపల్లె: పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలని కోరుతూ స్థానిక నెహ్రూ బొమ్మ సెంటర్లో మోయలేని భారంగా గ్యాస్‌ బండ రేట్లు ఉన్నాయంటూ గ్యాస్‌ బండ మోస్తూ సీపీఎం నాయకులు నిరసన తెలిపారు.

Mar 03, 2023 | 01:13

ప్రజాశక్తి-రేపల్లె: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్రకమైన మార్పులు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు.

Mar 03, 2023 | 01:10

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: జగనన్న భురక్ష, భూ హక్కు పథకాలతో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న రైతాంగ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం భూముల రీ సర్వే ప్రక్రియ చేపట్టిందని బాపట్ల ఆర్‌డిఒ జ

Mar 03, 2023 | 01:06

ప్రజాశక్తి-అద్దంకి: అందరూ సమిష్టి కృషి చేస్తే తిరునాళ్ల విజయవంతం అవుతుందని చీరాల ఆర్‌డిఒ సరోజిని పేర్కొన్నారు.