Bapatla

Mar 07, 2023 | 01:00

ప్రజాశక్తి-పంగులూరు: శనగ పంట దిగుబడి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది.

Mar 06, 2023 | 01:08

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం మండలంలోని అయ్యంబొట్లపల్లి గ్రామ సమీపంలో గల బొగ్గుల బట్టిలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.

Mar 06, 2023 | 01:05

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: ఇంకొల్లు పర్చూరు రోడ్డులోని మద్యం దుకాణంలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న మార్టూరి వెంకట ప్రశాంత్‌ చేతివాటం ప్రదర్శించాడు.

Mar 06, 2023 | 00:58

ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: ఆదివారం బాపట్ల జిల్లా మంతెనవారిపాలెంలో బాపట్ల జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ ఎన్నికలు, జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు.

Mar 06, 2023 | 00:55

ప్రజాశక్తి-రేపల్లె: టైప్‌ రైటింగ్‌ పరీక్షలు ఆదివారం స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ వారి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలలో జరుగుతున్నాయని టైప్‌ రైటింగ్‌ ఎగ్జామినేషన్‌ చీ

Mar 06, 2023 | 00:51

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: మహిళల కోసం ప్రత్యేక చట్టాలు రాజ్యాంగం రూపొందించిందని ప్రముఖ న్యాయవాది మేకల రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

Mar 06, 2023 | 00:49

ప్రజాశక్తి-చీరాల: వైసిపి పాలనతో రాష్ట్ర ప్రజలందరూ విసిగిపోయారని రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చీరాల నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య అన్నారు.

Mar 05, 2023 | 14:41

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్ : ఇంకొల్లు గ్రామంలోని పర్చూరు రోడ్డులో గల వైన్ షాప్ 08265 సూపర్వైజర్ అయినటువంటి  మార్టూరి వెంకట ప్రశాంత్ అను అతను తన చేతివాటం చూయించి వైన్ షాపుల

Mar 05, 2023 | 00:57

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండల కేంద్రం భట్టిప్రోలు జగనన్న కాలనీ లే ఔట్‌లో ఇప్పటివరకు గృహ నిర్మాణాలు పురోగతిని ఎందుకు సాధించలేదని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె శ్రీనివాసులు మండల అధికారులపై ఆగ్రహం వ్యక్

Mar 05, 2023 | 00:54

ప్రజాశక్తి-రేపల్లె: రైల్వేస్టేషన్‌ల ఆధునికీకరణలో భాగంగా గుంటూరు డివిజన్‌లో 16 రెల్వేస్టేషన్‌లను గుర్తించామని, వాటిలో రేపల్లె రైల్వేస్టేషన్‌ ఒకటని రైల్వే డీఆర్‌ఎం రామకృష్ణ తెలిపారు.

Mar 05, 2023 | 00:52

ప్రజాశక్తి-బాపట్ల: టీజింగ్‌ వంటి సమస్యలు ఎదురైనప్పుడు విద్యార్థినులు ధైర్యంగా ఉండాలని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఏ ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Mar 05, 2023 | 00:50

ప్రజాశక్తి-అద్దంకి: జగన్‌ పాలనలో పారదర్శకత పూర్తిగా లోపించిందని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు.