Bapatla

Mar 12, 2023 | 01:10

ప్రజాశక్తి-చీరాల: విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం వలన జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకుంటా రని వూర మస్తాన్‌రావు అండ్‌ శివరాజకుమారి ట్రస్ట్‌ ప్రతినిధులు మస్తాన్‌రావు పేర్కొన్నారు.

Mar 12, 2023 | 01:08

ప్రజాశక్తి-బల్లికురవ రూరల్‌: పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలు బలపరిచిన ఉమ్మడి ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల పిడిఎఫ్‌ గ్రాడ్యుయేట్‌ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డిని, ఉపాధ్యాయ అభ్యర్థి

Mar 12, 2023 | 01:06

ప్రజాశక్తి-చీరాల: మేధావుల సభకు మేధావులనే పంపించుకుందాం అని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ వాటి సమస్యల పరిష్కారం కోసం పోరాడే పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వెంకటేశ్వరరెడ్డి బాబిరెడ్డిలకు మొదటి ప్రాధాన్య

Mar 12, 2023 | 00:41

ప్రజాశక్తి-బాపట్ల : ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధి కారులను ఆదేశించారు.

Mar 11, 2023 | 01:34

ప్రజాశక్తి-చీరాల: భారత కోకో జట్టుకు చీరాల ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థి ఎంపిక కావటం తమ కళాశాల కు గర్వకారణమని సిఇసి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి రవికుమార్‌ అన్నారు.

Mar 11, 2023 | 01:32

ప్రజాశక్తి-పర్చూరు: ఉద్యోగుల ఓపిఎస్‌ రద్దు చేయాలని కోరుతూ పర్చూరు బొమ్మల సెంటర్‌లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

Mar 11, 2023 | 01:29

ప్రజాశక్తి-బాపట్ల: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బాపట్ల జిల్లా రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో పలువురు మహిళా అధికారులకు శుక్రవారం ప్రత్యేక మెమెంటోలు అందజేశారు.

Mar 11, 2023 | 01:27

ప్రజాశక్తి-పంగులూరు: మొక్కజొన్న ఇప్పుడిప్పుడే పండి రైతు ఇంటికి చేరుతోంది. రైతులు మొక్కజొన్నను అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు.

Mar 11, 2023 | 01:26

ప్రజాశక్తి- మేదరమెట్ల: ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర ఐద్వా మహిళ ప్రధాన కార్యదర్శి రమాదేవి పిలుపునిచ్చారు.

Mar 11, 2023 | 01:21

ప్రజాశక్తి-అద్దంకి: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను పని ఒత్తిడితో అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య అన్నారు.

Mar 10, 2023 | 00:15

ప్రజాశక్తి- అద్దంకి : పంటలను కాపాడుకొనేందుకు నీరు అడిగిన రైతులపై కేసులు నమోదు చేస్తామని చెప్పడం వైసిపి ప్రభుత్వ అహంకార ధోరణికి నిదర్శమని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు.

Mar 10, 2023 | 00:14

ప్రజాశక్తి - మార్టూరు రూరల్‌ : సమాజంలో సామాజిక బాధ్యతను పెంపొందించాలనే సంకల్పంతో గత 12 సంవత్సరాలుగా కళను ఆయుధంగా చేసుకొని సామాజిక ఇతివత్తాలను ప్రజలకు చేరువచేస్తూ కళా రంగాల ద్వారా సామాజిక మార్పుకోసం