Bapatla

Mar 10, 2023 | 00:12

బాపట్ల : ఇంజినీరింగ్‌ విద్యార్థులు చదువుతోపాటు సమాజ సేవ పట్ల అవగాహన పెంపొందించుకోవాలని బాపట్ల మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ కవిత తెలిపారు.

Mar 10, 2023 | 00:11

ప్రజాశక్తి-బాపట్ల : ప్రతి మహిళ స్వశక్తితో ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలని బాపట్ల డిఆర్‌ఒ కె. శివనాగజ్యోతి తెలిపారు.

Mar 10, 2023 | 00:09

ప్రజాశక్తి-చీరాల : ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించకుండా ఒత్తిళ్లకు గురి చేస్తూ వారిని రోడ్డున పడేసిన ఘనత ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.ధనల

Mar 09, 2023 | 01:15

ప్రజాశక్తి-చీరాల: మనువాదులు మహిళలపై తాలిబన్ల తరహా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి పేర్కొన్నారు.

Mar 09, 2023 | 01:13

ప్రజాశక్తి-చీరాల: విద్యార్థులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటిస్తూ అవగాహన కలిగి ఉండాలని, పౌష్టికాహారం తీసుకోవడం వలన రక్తహీనతను నివారించవచ్చని రోటరీ క్లబ్‌ అధ్యక్షులు డాక్టర్‌ ఐ బాబురావు అన్నారు.

Mar 09, 2023 | 01:10

ప్రజాశక్తి-బాపట్ల: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.

Mar 09, 2023 | 00:59

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల జిల్లా యుటిఎఫ్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యుటిఎఫ్‌ కార్యాలయం బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

Mar 09, 2023 | 00:49

ప్రజాశక్తి-చీరాల: జెసిబిని తీసుకు వెళుతున్న లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా విద్యుత్‌ తీగ ప్రధాన రహదారిపై తెగిపడిన సంఘటన బుధవారం పట్టణం లోని నెహ్రూ కూరగాయ ల మార్కెట్‌ వద్ద జరిగింది.

Mar 09, 2023 | 00:47

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని పెదపులివర్రు గ్రామంలో బుధవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్య కమం నిర్వహించారు.

Mar 09, 2023 | 00:42

ప్రజాశక్తి-చెరుకుపల్లి: గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్నామని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు.

Mar 09, 2023 | 00:40

ప్రజాశక్తి-అద్దంకి: ఎన్‌టిఆర్‌ ప్రవేశపెట్టిన ఆస్తి హక్కు చట్టానికి తూట్లు పొడిచిన సిఎం జగన్మోహన్‌ రెడ్డికి మహిళల గురించి మాట్లాడే అర్హత లేదని తెలుగు మహిళా నాయకులు పేర్కొన్నారు.

Mar 09, 2023 | 00:37

      ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించేందుకు మహిళలు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని టిడిపి బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.