Bapatla

Mar 13, 2023 | 01:38

ప్రజాశక్తి-నగరం: మండల కేంద్రం నగరం సెంటర్‌లో వైసిపి ఆవిర్భావ దినం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు హాజరయ్యారు.

Mar 13, 2023 | 01:36

ప్రజాశక్తి-చీరాల: జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ ఇంటర్‌ స్టేట్‌ ఇన్విటేషనల్‌ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో జరిగిన అంతర్రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో పట్టణంలోని సందీప్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థులు

Mar 13, 2023 | 01:28

ప్రజాశక్తి-పంగులూరు: 'మధుర ఫలం' అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే మామిడి పండ్లు ఈ సంవత్సరం ధరల పెరుగుదల కారణంగా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి.

Mar 13, 2023 | 01:20

ప్రజాశక్తి-చెరుకుపల్లి: గ్రామ వాలంటీర్లు, నూతనంగా నియమితులైన గృహ సారథులు, గ్రామ కన్వీనర్లు, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వె

Mar 13, 2023 | 01:16

పజాశక్తి-అద్దంకి: జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ నేతృత్వంలో నేడు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన భద్రత, బందోబస్తు అవగాహనపై జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ న

Mar 12, 2023 | 15:42

ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు అధికారులు అందరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని

Mar 12, 2023 | 01:34

ప్రజాశక్తి-రేపల్లె: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు అన్నారు.

Mar 12, 2023 | 01:31

ప్రజాశక్తి-చీరాల: విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించడమే కాకుండా వారితో స్నేహపూర్వకంగా ఉంటూ వారి అలవాట్లను ఎప్పటికప్పుడు గమనించాలని, తద్వారా పిల్లలు మంచిమార్గంలో నడుస్తూ చదువులో

Mar 12, 2023 | 01:28

ప్రజాశక్తి-చీరాల: బ్రిటిష్‌ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ గడగడలాడించిన మహనీయులు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అని చీరాల మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు అన్నారు.

Mar 12, 2023 | 01:20

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయికి ఎదుగుతాడనుకున్న కొడుకు తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.

Mar 12, 2023 | 01:18

ప్రజాశక్తి-అద్దంకి: బాపట్ల జిల్లా అద్దంకి పట్టణ సమీపంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి.

Mar 12, 2023 | 01:12

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీలోని జనరల్‌ ఫండ్‌లో ఉన్న డబ్బులతో విద్యుత్‌ బిల్లులకు కట్టాలని గ్రామ కార్యదర్శులు సర్పంచుల మీద ఒత్తిడి తీసుకురావడం