Bapatla

Mar 17, 2023 | 00:33

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉంటేనే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, క్షణికమైన అనుభూతుల కోసం మత్తు పదార్థాలను ఆశ్రయిస్తే జీవితమే చీకటిమయం అవుతుందని బాపట్ల డీఎస్ప

Mar 17, 2023 | 00:18

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: అమరజీవి పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

Mar 16, 2023 | 23:03

ప్రజాశక్తి-బాపట్ల, బాపట్ల జిల్లా : జీడిమామిడి పంటలో తెగుళ్లు, వ్యాధులు మరియు పోషకాల లోపాలను గుర్తించడానికి కత్రిమ మేధస్సు ఆధారిత (ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌) వెబ్‌సైట్‌ మరియు మొబైల్‌ యాప్‌ను రూపొం

Mar 16, 2023 | 23:02

ప్రజాశక్తి బాపట్ల : మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆహారపు అలవాట్లతో ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌.

Mar 15, 2023 | 23:47

ప్రజాశక్తి - నిజాంపట్నం : నిజాంపట్నం గ్రామానికి చెందిన నాయుడు భాస్కరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన చెన్ను నాగేశ్వరరావు, లంకె వెంకటేశ్వర్లు అకాల మృతి చెందారు.

Mar 15, 2023 | 23:46

ప్రజాశక్తి - కారంచేడు : జగనన్న భూరక్ష రీ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ కె.విజయ కృష్ణన్‌ తెలిపారు. కారంచేడు మండలంలో కలెక్టర్‌ బుధవారం విస్తతంగా పర్యటించారు.

Mar 15, 2023 | 23:41

ప్రజాశక్తి - చీరాల : చీరాల ఏరియా వైద్యశాలకు కాయకల్ప రాష్ట్ర బందం సభ్యులు బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా కాయకల్ప రాష్ట్ర అధికారి నిర్మల గ్లోరీ, రాష్ట్ర క్వాలిటీ కన్సల్టెంట్‌ ప్రతినిధి డాక్టర్‌ శామ

Mar 15, 2023 | 23:40

ప్రజాశక్తి - చీరాల, బాపట్ల జిల్లా : అత్యధిక పోషకాలున్న మత్స్య సంపద ప్రజలకు చేరువయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కె విజయ కృష్ణన్‌ తెలిపారు.

Mar 15, 2023 | 23:36

ప్రజాశక్తి- చీరాల : చీరాల మండలం ఈపురిపాలెం పంచాయతీ పరిధిలోని ఆటోనగర్‌ ఎపిఐఐసి స్థలాన్ని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు, తహశీల్దారు ప్రభాకర్‌ రావు బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా జేసీ మాట్ల

Mar 15, 2023 | 23:35

ప్రజాశక్తి- చీరాల : ఇంటి బయట పార్కింగ్‌ చేసిన బైకును గుర్తుతెలియని తగల పెట్టిన పెట్టిన ఘటన పట్టణంలోని 24వ వార్డు శ్రీరామ్‌ నగర్‌ బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

Mar 15, 2023 | 23:34

ప్రజాశక్తి-పర్చూరు :  ఇంటర్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ తెలిపారు.

Mar 15, 2023 | 23:32

ప్రజాశక్తి -కారంచేడు : కారంచేడు గ్రామ పంచాయతీలో రూ.85 లక్షల నిధులు దుర్వినియోగంపై చీరాల డిఎల్‌పిఒ కె.శ్రీనివాసరావు బుధవారం విచారణ చేపట్టారు 2019- 2020, 2020- 2021 సంవత్సరాల కాలంలో పంచాయతీ ప్రత్యేక